వార్తలు

  • Home
  • తాత్కాలిక రెజ్లింగ్‌ కమిటీని నియమించిన భారత ఒలింపిక్‌ సమాఖ్య

వార్తలు

తాత్కాలిక రెజ్లింగ్‌ కమిటీని నియమించిన భారత ఒలింపిక్‌ సమాఖ్య

Dec 27,2023 | 17:43

న్యూఢిల్లీ  :   భారత రెజ్లింగ్‌ సమాఖ్య (ఐఒసి) తాత్కాలిక రెజ్లింగ్‌ బాడీ (అడహక్‌ కమిటీ)ని నియమిస్తున్నట్లు బుధవారం ప్రకటించింది. రెజ్లర్ల ఆందోళనలకు తలగ్గిన కేంద్రం డబ్ల్యుఎఫ్‌ఐకి ఎన్నికైన…

జాతీయ స్థాయిలో పీజీ ప్రవేశ పరీక్షకు నోటిఫికేషన్ విడుదల

Dec 27,2023 | 17:28

ఢిల్లీ : జాతీయస్థాయిలో విశ్వవిద్యాలయాల్లో పీజీ ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీస్ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ)-2024కు నోటిఫికేషన్ విడుదలైంది. డిసెంబరు 26 నుంచి దరఖాస్తుల స్వీకరణ…

విద్యారంగ పరిరక్షణకు మరిన్ని పోరాటాలు : మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం

Dec 27,2023 | 18:03

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి : విద్యారంగ పరిరక్షణకు ఎస్ఎఫ్ఐ భవిష్యత్ లో మరిన్ని పోరాటాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాజీ ఎమ్మెల్సీ విఠపు బాలసుబ్రహ్మణ్యం అన్నారు. 24వ…

దీక్ష శిబిరం తొలగింపుపై సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండన

Dec 27,2023 | 17:27

ప్రజాశక్తి-విజయవాడ : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించకుండా దౌర్జన్యంగా విజయవాడలో దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించడాన్ని సిపిఎం రాష్ట్ర కమిటీ ఖండించింది.  అంగన్వాడీలపై లాఠీచార్జి చేయటాన్ని ఖండించింది. ఈ…

ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపు లేదు : యుజిసి

Dec 27,2023 | 17:00

న్యూఢిల్లీ :   ఎంఫిల్‌ డిగ్రీకి గుర్తింపులేదని యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యుజిసి) బుధవారం పేర్కొంది. విద్యార్థులు ఈ డిగ్రీలో అడ్మిషన్‌లు తీసుకోవద్దని సూచించింది. 2023-24 విద్యా సంవత్సరానికి…

16thDay: రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల ఇళ్లు ముట్టడి – అరెస్టులు

Dec 27,2023 | 18:03

ప్రజాశక్తి-యంత్రాంగం : అంగన్వాడీల సమ్మె 16వ రోజు విజయవంతంగా సాగుతుంది.  మంగళవారం ప్రభుత్వం, అంగన్వాడీల సంఘాలకు జరిగిన చర్చల్లో రాష్ట్ర ప్రభుత్వం బాధ్యతరాహితంగా వ్యవహరించింది. దీనికి నిరసనగా…

తెలంగాణలో చలి తీవ్రత అధికం : వాతావరణ శాఖ

Dec 27,2023 | 16:47

హైదరాబాద్‌: రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు అంతకంతకూ పడిపోతున్నాయి. ఉత్తరాది నుంచి తెలంగాణలోకి బలమైన గాలులు వీస్తున్నాయని, దీంతో రాష్ట్రంలో చలి తీవ్రత పెరిగిందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం తెలిపింది.…

పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై కేంద్రం మౌనం : టిఎంసి ఎంపి

Dec 27,2023 | 16:34

న్యూఢిల్లీ :   పార్లమెంట్‌ భద్రతా వైఫల్యంపై ప్రధాని మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తోందని తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత డెరెక్‌ ఒబ్రెయిన్‌ బుధవారం విమర్శించారు. ప్రధాని మోడీ హయాంలో…

నియోజకవర్గాల ఇంచార్జీల మార్పులపై సీఎం జగన్‌ కసరత్తు

Dec 27,2023 | 16:32

తాడేపల్లి : తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి పలువురు ఎమ్మెల్యేలకు పిలుపు రావడంతో నియోజకవర్గాల్లో ఇన్‌ చార్జీల మార్పుపై సీఎం జగన్‌ కసరత్తు కొనసాగుతుంది. ఇప్పటికే సీఎం…