వార్తలు

  • Home
  • ‘ మరణమే శరణ్యం ‘ – వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి అన్నదాతల ఆందోళన

వార్తలు

‘ మరణమే శరణ్యం ‘ – వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి అన్నదాతల ఆందోళన

Jan 10,2024 | 12:04

దేవరాపల్లి (అనకాపల్లి) : ‘ మా భూ సమస్యలను పరిష్కరించకపోతే మరణమే శరణ్యం ‘ అంటూ … అన్నదాతలు వాటర్‌ ట్యాంక్‌ పైకెక్కి ఆందోళన చేశారు. బుధవారం…

గాజాలో పౌరుల మరణాలు సహించరానివి !

Jan 11,2024 | 09:41

ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో భారత రాయబారి రుచిరా కాంభోజ్‌ ఒకే రోజు 147మంది పాలస్తీనియన్లు మృతి సురక్షిత జోన్‌లనూ విడిచిపెట్టని ఇజ్రాయిల్‌ బలగాలు అబ్బాస్‌తో బ్లింకెన్‌…

విజయనగరంలో టిడిపి బొబ్బిలి గర్జన సభ

Jan 10,2024 | 11:49

ప్రజాశక్తి-బొబ్బిలి (విజయనగరం) : విజయనగరం జిల్లా బొబ్బిలి రాజా కళాశాల మైదానంలో చేపట్టిన రా కదలి రా బొబ్బిలి గర్జన సభకు వేలాది సంఖ్యలో టిడిపి శ్రేణులు…

అగ్రవర్ణాలతో బిసిలు పోటీ : సజ్జల

Jan 10,2024 | 11:42

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అగ్రవర్ణాలతో పోటీ పడాలన్న లక్ష్యంతో బిసిల కోసం సిఎం జగన్‌ ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని వైసిపి రాష్ట్ర ప్రధాన…

అట్టహాసంగా ‘అనంత’ తెలుగు భాషా వైభవ సదస్సు

Jan 10,2024 | 11:39

ప్రజాశక్తి-అనంతపురం : కలెక్టరేట్‌’అనంత’ తెలుగు భాషా వైభవ సదస్సు మంగళవారం అనంతపురంలోని జెఎన్‌టియు ఆడిటోరియంలో వైభవంగా జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ అధికార భాషా సంఘం, తెలుగు భాషాభివద్ధి ప్రాధికార…

బెదిరిస్తే బెదిరిపోం: అంగన్‌వాడీల దీక్షలో వక్తలు

Jan 10,2024 | 11:35

సమస్య పరిష్కరించే వరకూ సమ్మె విరమించబోమని హెచ్చరిక ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఎస్మా ప్రయోగించడం ద్వారా కార్మిక వర్గాన్ని, సమ్మెలో ఉన్నవారిని బెదిరించాలని చూస్తే…

గిరిజన ప్రాంతాల్లో కొత్త పోలింగ్‌ బూత్‌లు ఏర్పాటు చేయాలి

Jan 10,2024 | 11:27

 ఎన్నికల కమిషన్‌కు సిపిఎం రాష్ట్ర కమిటీ వినతి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్రంలోని గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ చాలాచోట్ల పోలింగు బూత్‌లు లేవని, దీనివల్ల…

చాక్లెట్లు తిని విద్యార్థుల వింత ప్రవర్తన..!

Jan 10,2024 | 11:27

హైదరాబాద్‌ : చాక్లెట్లు తిని విద్యార్థులు వింతగా ప్రవర్తించిన ఘటన రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రభుత్వ పాఠశాలలో జరిగింది. సమీపంలోని పాన్‌ డబ్బాల యజమానులు గత కొద్దిరోజులుగా…

Covid : గడచిన 24 గంటల్లో 475 కేసులు : ఆరుగురు మృతి

Jan 10,2024 | 11:21

న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 475 కొత్త కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశఖ మంగళవారం వెల్లడించింది. అత్యధికంగా…