వార్తలు

  • Home
  • పాక్‌లో ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత

వార్తలు

పాక్‌లో ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత

Apr 22,2024 | 01:07

 ఏడుగురు కస్టమ్స్‌ అధికారుల కాల్చివేత ఇస్లామబాద్‌ : పశ్చిమ పాకిస్థాన్‌లో గుర్తు తెలియని సాయుధులు రెచ్చిపోతున్నారు. రోజుల వ్యవధిలోనే ఏడుగురు కష్టమ్స్‌ అధికారులను కాల్చి చంపారు. మూడు…

అసోంలో సిట్టింగ్‌ ఎంపీకి షాక్‌

Apr 22,2024 | 00:52

 తిరస్కరణకు గురైన నబా సరానియా నామినేషన్‌ కోక్రాఝర్‌ (అసోం): ఇప్పటికే రెండు సార్లు గెలిచి హ్యాట్రిక్‌ సాధించాలని కలలుగన్నకోక్రాఝర్‌ ఎంపి నబ కుమార్‌ సరానియాకు ఊహించని షాక్‌…

రైల్వేలను నిర్వీర్యం చేస్తున్న కేంద్రం : రాహుల్‌ గాంధీ

Apr 22,2024 | 00:47

న్యూఢిల్లీ: బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దేశంలోని రైల్వే వ్యవస్థలను నిర్వీర్యం చేయాలని చూస్తోందని కాంగ్రెస్‌ నాయకులు రాహుల్‌ గాంధీ మండిపడ్డారు. రైల్వేలను తన స్నేహితులకు విక్రయించేందుకు…

ఓటమి తప్పదనే నితీష్‌కు మతి భ్రమించింది !

Apr 22,2024 | 00:43

 ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ పాట్నా : బీహార్‌ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్‌ వ్యహార శైలి మతిస్థిమితంలేని వ్యక్తి చేష్టల్లా ఉందని ఆర్‌జెడి అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి…

మోడీని ఆరాధించే మతంగా మారిన బిజెపి : చిదంబరం ఎద్దేవా

Apr 22,2024 | 00:40

న్యూఢిల్లీ : బిజెపి అనేది ఒక రాజకీయ పార్టీ కాదని, అది ఇప్పుడు ప్రధానమంత్రి మోడీని ఆరాధించే మతంగా మారిందని కాంగ్రెస్‌ నాయకులు, కేంద్ర మాజీ మంత్రి…

నామినేషన్ల దశలోనే అక్రమాలకు తెరలేపిన బిజెపి

Apr 22,2024 | 00:39

 సూరత్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థి నామినేషన్‌ తిరస్కరణ గాంధీనగర్‌ : గుజరాత్‌లో నామినేషన్ల దశలోనే బిజెపి అక్రమాలకు తెర లేపిందని కాంగ్రెస్‌ నాయకులు ఆరోపిస్తున్నారు. సూరత్‌ లోక్‌సభ నియోజకవర్గం…

ఏ రంగంలోనైనా మహిళలదే విజయం

Apr 22,2024 | 00:03

 డ్వాక్రా, స్రీనిధి లబ్ధిదారులు, మహిళలతో నారా బ్రాహ్మణి ప్రజాశక్తి – మంగళగిరి, రూరల్‌ (గుంటూరు జిల్లా) : భూమి కంటే ఎక్కువ భారం మోసేది మహిళ అని,…

మా పార్టీ బిజెపిలో విలీనం కాదు : హెచ్‌డి కుమారస్వామి

Apr 21,2024 | 23:58

బెంగళూరు : బిజెపిలో జనతాదళ్‌ (సెక్యులర్‌) పార్టీ విలీనం అవుతుందనే వార్తలపై ఆ పార్టీ అధ్యక్షుడు హెచ్‌.డి కుమారస్వామి స్పందించారు. తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..…

‘నాకు, నా మేనల్లుడికి రక్షణ లేదు’.. మమతా బెనర్జీ

Apr 21,2024 | 23:55

కోల్‌కతా : తనకు, తన మేనల్లుడు, టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్‌ బెనర్జీకి భద్రత లేదని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు చేశారు.…