ఉత్సాహం.. ఉత్తేజభరితం..
– ముగిసిన సింహపురి, గుంటూరు బాలోత్సవాలు ప్రజాశక్తి-నెల్లూరు/గుంటూరు :గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జరుగుతున్న బాలోత్సవాలు ఉత్సాహభరితంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగిన బాలోత్సవాలు ఆహూతులను ఆలోచింపజేశాయి.…
– ముగిసిన సింహపురి, గుంటూరు బాలోత్సవాలు ప్రజాశక్తి-నెల్లూరు/గుంటూరు :గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో జరుగుతున్న బాలోత్సవాలు ఉత్సాహభరితంగా సాగాయి. రెండు రోజుల పాటు జరిగిన బాలోత్సవాలు ఆహూతులను ఆలోచింపజేశాయి.…
ప్రజాశక్తి- కలెక్టరేట్, లీగల్ రిపోర్టర్ (విశాఖపట్నం):దేశంలో ఎక్కడా లేనివిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూ యాజమాన్య హక్కుల చట్టం-2022ను తీసుకురావడాన్ని నిరసిస్తూ న్యాయవాదులు ఆదివారం విశాఖ బీచ్ రోడ్డులో…
-రేపు అందుబాటులో ఉండాలని సూచన 21న పొత్తులపై స్పష్టత వచ్చే అవకాశం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో: రాష్ట్రంలో ఎన్డిఎ కూటమి పొత్తుల అంశం కొలిక్కి రానున్నట్లు…
చెన్నై : అడవి ఏనుగు దాడి చేయడంతో వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు ప్రాణాలు కోల్పోయారు. తమిళనాడు కృష్ణగిరి జిల్లా డెంకనికొట్టై అటవీ ప్రాంతంలో ఆదివారం ఈ…
– కేరళ తరహా ప్రజా ప్రణాళికే ప్రత్యామ్నాయం – శ్రీకాకుళం సమగ్రాభివృద్ధి సదస్సులో వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి: వికసిత్ భారత్, మేకిన్ ఇండియా,…
నల్లగొండ : విశాఖ నుంచి సికింద్రాబాద్ వెళ్లే జన్మభూమి ఎక్స్ప్రెస్ బ్రేకులు పట్టేయడంతో నల్లగొండ జిల్లా తిప్పర్తి రైల్వేస్టేషన్లో అధికారులు రైలును నిలిపివేశారు. రైలు ఎందుకు ఆగిందో…
ప్రజాశక్తి- తిరుపతి టౌన్: వైసిపి, తెలుగుదేశం పార్టీల నుంచి రానున్న ఎన్నికల్లో రాజమండ్రి ఎంపిగా పోటీ చేయాలని ఆఫర్లు వచ్చినట్లు సినీ నటుడు సుమన్ వెల్లడించారు. ఆదివారం…
నాగర్ కర్నూలు: నాగర్ కర్నూలు జిల్లాలోని నల్లమల ఫారెస్ట్ లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి మల్లెల తీర్థం తాటి…
ప్రజాశక్తి- తిరుపతి సిటీ: పాలిటెక్నిక్ విద్యార్థిని హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న సంఘటన తిరుపతి శ్రీవెంకటేశ్వర అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల…