భారత్లో ప్రవేశిస్తున్న మయన్మార్ సైనికులు
మిజోరం : మయన్మార్ లో అంతర్యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఆ దేశానికి చెందిన వందలాది సైనికులు పారిపోయి భారతదేశంలోకి వస్తున్నారు. మయన్మార్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు…
మిజోరం : మయన్మార్ లో అంతర్యుద్ధం ఉద్రిక్త పరిస్థితులకు దారితీస్తోంది. ఆ దేశానికి చెందిన వందలాది సైనికులు పారిపోయి భారతదేశంలోకి వస్తున్నారు. మయన్మార్లో పెరుగుతున్న ఉద్రిక్తతలు అస్థిరతకు…
హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో గుండెపోటుతో విద్యార్థి మృతి చెందాడు. చిరంజీవి అనే విద్యార్థి ఓయూ కామర్స్లో ఎంకామ్ పూర్తి చేశాడు. ప్రస్తుతం పోటీ పరీక్షల కోసం ఓయూ…
బీజింగ్ : చైనాలో హెనాన్ ప్రావిన్స్లోని పాఠశాల వసతి గృహంలో శుక్రవారం రాత్రి అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం కారణంగా 13 మంది మృతి చెందినట్టు గ్లోబల్టైమ్స్…
బేగంపేట (తెలంగాణ) : హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయంలో వింగ్స్ ఇండియా – 2024 ప్రదర్శనకు మూడో రోజు సందర్శకులను అనుమతించడంతో ఆ ప్రాంతమంతా సందడి నెలకొంది. మొదటి…
కేరళ : కేరళలో కన్నూర్-అలప్పుజ ఎగ్జిక్యూటివ్ ఎక్స్ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. శనివారం తెల్లవారుజామున కన్నూర్ యార్డులో షంటింగ్ ప్రాసెస్ (రైలు దారి మళ్లించే ప్రక్రియ) నిర్వహిస్తుండగా…
ఢిల్లీ : అయోధ్యలో రామ్లల్లా ప్రాణప్రతిష్ట వేళ.. నకిలీ ప్రసాదం అమ్మకాలు చేపట్టిందన్న ఆరోపణల మేరకు అమెజాన్ సంస్థకు నోటీసులు జారీ అయ్యాయి. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్…
హైదరాబాద్ : తెలంగాణలో మరో దారుణం చోటుచేసుకుంది. యువతిపై తాపీ మేస్త్రీ అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం ఇస్నాపూర్లో చోటుచేసుకుంది. వివరాల్లోకి…
చైనా, ఫిలిప్పైన్స్ మధ్య ఒప్పందం చైనా: దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఏడాది కాలంగా కొనసాగుతునన ఉద్రిక్తతలు, ఘర్షణలను ఉపశమింపజేసేందుకు చైనా, ఫిలిప్పైన్స్ ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ…
గాజా : గాజాపై ఇజ్రాయిల్ కొనసాగిస్తున్న దాడులను అలీనోద్యమ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఉగాండా రాజధాని…