వార్తలు

  • Home
  • విశాఖ ఉక్కుపై సిఎంది మోసపూరిత వైఖరి

వార్తలు

విశాఖ ఉక్కుపై సిఎంది మోసపూరిత వైఖరి

Apr 23,2024 | 21:17

సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విమర్శ ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :విశాఖ ఉక్కుపై సిఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మోసపూరిత వైఖరితో వ్యవహరిస్తున్నారని సిపిఎం విమర్శించింది.…

ఆ కామాంధుడు.. మాకొద్దు…!

Apr 23,2024 | 21:12

– టీచర్‌ను తొలగించాలని విద్యార్థుల ధర్నా ప్రజాశక్తి- సత్యవేడు (తిరుపతి జిల్లా):లైంగిక వేధింపులకు పాల్పడుతున్న ఫిజికల్‌ సైన్స్‌ టీచర్‌ మాకొద్దంటూ తిరుపతి జిల్లా సత్యవేడు మండలం మదనంబేడు…

‘ఉక్కు’ రక్షణ కోసం పోరాడే వారికే ఓటు – పోరాట కమిటీ నాయకులు

Apr 23,2024 | 20:54

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేసే వారికే ఓటు వేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు కోరారు.…

ఢిల్లీలో పలు చోట్ల వర్షం..

Apr 23,2024 | 19:02

న్యూఢిల్లీ :   ఢిల్లీలో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. మంగళవారం సాయంత్రం ఒక్కసారిగా మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో పలు చోట్ల వర్షం కురిసింది. చిరు జల్లులు, చల్లని గాలులతో…

విస్తరిస్తున్న హిమాలయ సరస్సులు : ఇస్రో తాజా నివేదిక

Apr 23,2024 | 18:26

ఇస్రో : భూతాపం వల్ల హిమాలయాల్లో మంచు పర్వతాలు కరిగి ఏర్పడుతున్న సరస్సులు మరింత విస్తరిస్తున్నాయని ఇస్రో తాజాగా వెల్లడించింది. 2016-17లో గుర్తించిన 2,431 సరస్సుల్లో 89…

గీతాంజలిని దారుణంగా ట్రోల్‌ చేసి వేధించారు: సీఎం జగన్

Apr 23,2024 | 18:16

విశాఖపట్నం : సోషల్‌ మీడియాలో టీడీపీ, దాని మిత్రపక్షాలు దిగజారి ప్రవర్తిస్తున్నాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్టణంలో మంగళవారం మేమంతా సిద్ధం యాత్రలో…

కొలంబియా యూనివర్శిటీ సహా అమెరికా విద్యాసంస్థల్లో వెల్లువెత్తిన నిరసన

Apr 23,2024 | 18:07

వాషింగ్టన్‌ :   అమెరికాలోని కొలంబియా యూనివర్శిటీలో పాలస్తీనా మద్దతుదారుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. కొలంబియా యూనివర్శిటీ క్యాంపస్‌లో విద్యార్థులు సోమవారం నిరసన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. విద్యార్థులకు సంఘీభావంగా…

లోక్‌ సభ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ ఒక్క సీటూ గెలవదు : మంత్రి కోమటిరెడ్డి

Apr 23,2024 | 17:37

హైదరాబాద్‌ : బీఆర్‌ఎస్‌ నేతలు మొదట తమ పార్టీ ఎమ్మెల్సీ కవితకు బెయిల్‌ ఎలా తెచ్చుకోవాలో ఆలోచిస్తే బాగుంటుందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురక అంటించారు. తనతో…

ఆమంచికి బీఫారం అందజేసిన షర్మిల

Apr 23,2024 | 17:05

ప్రజాశక్తి- చీరాల : ఏపీసిసి అధ్యక్షురాలు వైయస్‌ షర్మిలా రెడ్డి చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ కు మంగళవారం స్వయంగా బీఫారం అందజేశారు.…