వార్తలు

  • Home
  • తెలంగాణలో ‘రైతు భరోసా’కు ఇసి తాత్కాలిక బ్రేక్‌

వార్తలు

తెలంగాణలో ‘రైతు భరోసా’కు ఇసి తాత్కాలిక బ్రేక్‌

May 8,2024 | 08:53

ప్రజాశక్తి- హైదరాబాద్‌ బ్యూరో:తెలంగాణలో రైతు భరోసా నిధుల విడుదలపై కేంద్ర ఎన్నికల సంఘం ఆంక్షలు విధించింది. లోక్‌సభ ఎన్నికల పోలింగ్‌ తర్వాతే నిధులు విడుదల చేయాలని రాష్ట్ర…

ల్యాండ్‌ టైట్లింగ్‌ యాక్ట్‌ను రద్దు చేయిస్తానని మోడీతో చెప్పిస్తారా?

May 8,2024 | 08:52

– చంద్రబాబును ప్రశ్నించిన మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు – కార్పొరేట్లకు భూములు కట్టబెట్టేందుకు తీసుకొచ్చిన చట్టం – దేశంలో తొలిసారి ఎపి అసెంబ్లీలో జగన్‌ ఆమోదింపజేశారు…

Lok Sabha Election: మూడో దశ 63 శాతం పోలింగ్‌

May 8,2024 | 08:51

ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో లోక్‌సభ ఎన్నికలకు మూడో విడత పోలింగ్‌ 61.48 శాతం జరిగింది. మంగళవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్‌…

డబుల్‌ ఇంజిన్‌ సర్కారొస్తే ప్రతి గ్రామం మణిపూరే

May 8,2024 | 08:45

ఇండియా వేదికతోనే ఆదివాసీలకు రక్షణ – సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ – అనంతగిరి, అరకు, ముంచంగిపుట్టుల్లో రోడ్డు షో, సభలు ప్రజాశక్తి-అనకాపల్లి ప్రతినిధి, అల్లూరి జిల్లా…

మైనార్టీలో హర్యానా సర్కార్‌

May 8,2024 | 08:44

మగ్గురు ఇండిపెండెంట్‌ ఎమ్మెల్యేల మద్దతు వాపసు మైనార్టీలో పడిన షైనీ ప్రభుత్వం తక్షణమే రాజీనామాకు కాంగ్రెస్‌ డిమాండ్‌ ఛండీగఢ్‌ : ప్రతిపక్ష పాలిత రాష్ట్రాల్లో ప్రభుత్వాలను ‘ఆపరేషన్‌…

పిడుగుల వాన -ఏడుగురు మృతి

May 8,2024 | 08:40

-ఈదురుగాలులతో అరటి, మామిడికి తీవ్ర నష్టం -తడిచిపోయిన మొక్కజన్న, ఎరడుమిర్చి ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపరితల ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం పిడుగుల వాన కురిసింది.…

శిరోముండనం తీర్పు అమలు నిలిపివేత

May 9,2024 | 07:26

జూన్‌ 20 వరకూ పొడిగింపు : హైకోర్టు ప్రజాశక్తి-అమరావతి, అమరావతి బ్యూరో : దళిత యువకుల శిరోముండనం కేసులో ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, ఇతర ముద్దాయిలకు కింది…

కేజ్రీవాల్‌ బెయిల్‌పై సుప్రీం తీర్పు రిజర్వు

May 8,2024 | 00:55

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ప్రస్తుతం తీహార్‌ జైల్లో ఉన్న ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ బెయిల్‌ పై…