వార్తలు

  • Home
  • రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి

వార్తలు

రోడ్డు ప్రమాదం ఇద్దరు అక్కడికక్కడే మృతి

May 8,2024 | 11:52

ప్రజాశక్తి-పెద్దారవీడు : ప్రకాశం జిల్లాలోని పెద్దారవీడు మండలం గొబ్బూరు వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరిని…

ఎయిర్‌ ఇండియా సిబ్బంది సిక్‌ లీవ్‌.. 70కి పైగా సర్వీసులు రద్దు

May 8,2024 | 11:34

 పలు విమానాలు ఆలస్యం..  ఢిల్లీ : ఎయిర్‌ ఇండియా సిబ్బంది మూకుమ్మడిగా సిక్‌ లీవ్‌ పెట్టారు. దీంతో పలు సర్వీసులు నిలిచిపోయాయి. ప్రత్యామ్నాయం లేకపోవడంతో దాదాపు 70…

ప్రైవేటు బస్సు బోల్తా.. పది మందికి గాయాలు

May 8,2024 | 11:14

ప్రజాశక్తి-అడ్డాకుల: మహబూబ్‌నగర్‌ జిల్లాలో బుధవారం ఉదయం బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న బస్సు.. అడ్డాకుల సమీపంలో 44వ నంబర్‌ జాతీయ రహదారిపై అదుపుతప్పి బోల్తా పడింది. ఈ…

తెలంగాణలో భారీ వర్షాలు.. ఎల్లో అలెర్ట్‌ జారీ

May 8,2024 | 11:03

హైదరాబాద్‌ : తీవ్ర ఎండలకు అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు. ఇరు రాష్ట్రాలలో దట్టమైన మబ్బులు, ఈదురు గాలులతో వాతావరణం చల్లబడింది. ఈ…

వేసవిలో ఉపశమనం – మరో 3 రోజులపాటు భారీ వర్షాలు

May 8,2024 | 10:52

తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో భారీ వర్షాలు మరో 3 రోజులపాటు కొనసాగే అవకాశం – రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నిప్పులు వెదజల్లే…

13న హైకోర్టుకు సెలవు

May 8,2024 | 10:44

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ఈ నెల 13న జరగనున్న సాధారణ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్‌ జరిగే ఒక్కరోజు హైకోర్టుకు ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటిస్తూ…

ఏడో దశ లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ రిలీజ్‌

May 8,2024 | 10:44

ఢిల్లీ : దేశంలో ఏడో దశ లోక్‌ సభ ఎన్నికల నోటిఫికేషన్‌ను బుధవారం ఎలక్షన్‌ కమిషన్‌ విడుదల చేసింది. చివరిదైనా ఏడో దశలో దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాలు,…

కాయ్ .. రాజా కాయ్..!

May 8,2024 | 10:43

అభ్యర్థి గెలుపు, మెజార్టీలపై పందేల హోరు దెందులూరు, ఉండి వంటి స్థానాల్లో పోరు రసవత్తరం ప్రజాశక్తి – ఏలూరు ప్రతినిధి : ఎన్నికల పోలింగ్‌ దగ్గర పడుతున్న…