వార్తలు

  • Home
  • పన్నుల్లో వాటా పంపిణీలో బిజెపియేతర రాష్ట్రాలపై వివక్ష

వార్తలు

పన్నుల్లో వాటా పంపిణీలో బిజెపియేతర రాష్ట్రాలపై వివక్ష

Feb 6,2024 | 11:01

లోక్‌సభలో కాంగ్రెస్‌ పక్షనేత అధిర్‌రంజన్‌ చౌదరి వివక్ష అబద్ధం : నిర్మలా సీతారామన్‌ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :‘పన్నుల వాటా, రాష్ట్రాల మధ్య పంపిణీ’పై కాంగ్రెస్‌ లోక్‌సభ పక్షనేత…

సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట

Feb 6,2024 | 10:55

2024-25 సంవత్సరానికి రూ.1,84,327 కోట్లతో కేరళ బడ్జెట్‌ తిరువనంతపురం :    సంక్షేమం, ప్రగతికి పెద్ద పీట వేస్తూ కేరళలో సోమవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రి…

ఏపీ అసెంబ్లీ వద్దకు దూసుకొచ్చిన సర్పంచ్‌లు.. అడ్డుకున్న పోలీసులు

Feb 6,2024 | 11:59

ప్రజాశక్తి-అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ సర్పంచుల సంఘం, పంచాయతీరాజ్‌ ఆధ్వర్యంలో పిలుపునిచ్చిన ‘చలో అసెంబ్లీ’ ఉద్రిక్తంగా మారింది. పోలీసులను తప్పించుకుని అసెంబ్లీ పరిసరాలకు వచ్చిన సర్పంచులు ప్రభుత్వానికి వ్యవతిరేకంగా…

గవర్నర్‌ ఎదుటే అభ్యంతర పదజాలం : నోటిదురుసు ప్రదర్శించిన అధికారపక్షం

Feb 6,2024 | 10:34

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : అసెంబ్లీ సమావేశాల్లో గవర్నర్‌ సాక్షిగా అధికారపక్ష సభ్యులు ప్రతిపక్ష సభ్యులపై దూషణలకు దిగారు. ఒకవైపు గవర్నర్‌ ప్రసంగిస్తుండగానే అధికారపక్ష సభ్యులు…

మేడిపండు చందం – బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, జనసేన ప్రధాన కార్యదర్శి

Feb 6,2024 | 09:48

అమరావతి : ‘గవర్నర్‌ ప్రసంగం మేడిపండు చందంగా ఉంది. నాడు నేడు పేరుతో పాఠశాలలను అభివృద్ది చేశామని ప్రభుత్వం చెప్పుకుం టోంది. ఎంత మంది పిల్లలను విద్యకు దూరం…

వాస్తవాలు దాచారు : ఎపిసిసి వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జంగా గౌతమ్‌

Feb 6,2024 | 09:45

‘గవర్నర్‌ ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ది అజెండాలేదు. సంక్షేమం గురించి మాత్రమే ప్రస్తావించారు. అప్పుల గురించి ప్రజలకు తెలియకుండా ప్రభుత్వం వాస్తవాలు దాచింది. బలహీన వర్గాలకు అందుతున్న సంక్షేమం…

అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి లేదు : పిడిఎఫ్‌ ఎమ్మెల్సీలు

Feb 6,2024 | 09:42

ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి  ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : గవర్నరు ప్రసంగంలో రాష్ట్ర అభివృద్ధిపై స్పష్టమైన వైఖరి లోపించిందని పిడిఎఫ్‌ ఫ్లోర్‌ లీడర్‌ కెఎస్‌…

అంతా అసత్యాలే : కె.రామకృష్ణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి

Feb 6,2024 | 09:38

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :  ‘బడ్జెట్‌ సమావేశాలు సందర్భంగా శాసనసభలో ఉభయసభలనుద్దేశించి గవర్నరు జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ చేసిన ప్రసంగం ఒక అబద్ధాల పుట్ట.. రాష్ట్రంలో…

పథకాల పాఠం : గవర్నర్‌ ప్రసంగంపై సిపిఎం

Feb 6,2024 | 09:35

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వం జస్టిస్‌ గవర్నర్‌ అబ్ధుల్‌ నజీర్‌తో చేయించిన ప్రసంగంలో ఐదేళ్ల కాలంలో అమలు అమలు చేసిన పథకాల పాఠాన్ని…