వార్తలు

  • Home
  • ఉపాధ్యాయుల పోరుబాట

వార్తలు

ఉపాధ్యాయుల పోరుబాట

Jan 4,2024 | 10:04

  బకాయిల కోసం 12 గంటల నిరసన దీక్ష ప్రజాశక్తి-యంత్రాంగం : ఉపాధ్యాయ, ఉద్యోగుల ఆర్థిక సంబంధమైన బకాయిలు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఉపాధ్యాలు పోరుబాట…

జైళ్లలో కుల వివక్ష : కేంద్రం, రాష్ట్రాలకు సుప్రీం నోటీసులు

Jan 4,2024 | 09:26

  ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : జైళ్లలో కుల వివక్షపై స్పందన తెలపాలని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలకు సుప్రీంకోర్టు నోటీసులిచ్చింది. రాష్ట్రాల్లోని జైలు మాన్యువల్‌లు ఖైదీల మధ్య కుల…

గ్రామీణ ప్రాంతాల్లో పని హక్కుపై కేంద్రం 

Jan 4,2024 | 09:22

ఉపాధి హామీకి ఎబిపిఎస్‌ అనుసంధానాన్ని ఉపసంహరించుకోవాలి కేంద్రం నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలు ఎఐఎడబ్ల్యుయు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : గ్రామీణ భారతదేశంలో పని హక్కుపై కేంద్ర ప్రభుత్వం…

ప్రత్యామ్నాయ మీడియాపై మరిన్ని బరువు బాధ్యతలు

Jan 4,2024 | 09:20

 గణశక్తి వ్యవస్థాపక వార్షికోత్సవంలో మీడియా నిపుణులు శశికుమార్‌ కొల్‌కతా: పత్రికా స్వేచ్ఛ ప్రజాస్వామ్యానికి సూచిక. దానిని పరి రక్షించుకోవాల్సిన అవసరమెంతైనా ఉందని ప్రముఖ మీడియా నిపుణులు శశి…

ఏకపక్షంగా కోర్టుకు పిలిచే విషయంలో అధికారులకు మినహాయింపు 

Jan 4,2024 | 09:19

  సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : న్యాయస్థానాలు అధికారులను కోర్టులకు పిలిపించడం, వస్త్రధారణపై వ్యాఖ్యలకు సంబంధించి సర్వోన్నత న్యాయస్థానం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది. అధికారులను…

వైఎస్ఆర్టీపీ విలీనానికి సిద్ధం

Jan 4,2024 | 11:03

  ఢిల్లీ : వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ లో విలీనం చేసేందుకు సర్వం సిద్దమైంది. ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్న వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు…

అప్పర్‌ సీలేరులో అంకెల గారడీ

Jan 4,2024 | 10:38

  అంచనా వ్యయంలో భారీగా మార్పులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అప్పర్‌ సీలేరు విద్యుత్‌ కేంద్రంలో అంకెల గారడీ చోటుచేసుకుంటోంది.…

వేతనాల్లో కోతలను నిరసిస్తూ బ్రిటన్‌వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్ల 144 గంటల సమ్మె

Jan 4,2024 | 08:57

  లండన్‌ : వేతనాల్లో కోతలను నిరసిస్తూ బ్రిటన్‌ వ్యాప్తంగా జూనియర్‌ డాక్టర్లు సమ్మెకు దిగారు. 144గంటల కార్యాచరణలో భాగంగా బుధవారం ఉదయం 7గంటల నుండి ఈ…

మోడీ సెల్ఫీ ఖర్చు చెప్పాడని బదిలీ చేశారు 

Jan 4,2024 | 08:47

  సెంట్రల్‌ రైల్వే సీపీఆర్‌ఓకు ‘బహుమతి’ న్యూఢిల్లీ : రైల్వే స్టేషన్లలో ప్రధాని నరేంద్ర మోడీ ‘3డీ సెల్ఫీ పాయింట్ల’ను ఏర్పాటు చేసినందుకు ఎంత ఖర్చు అయిందో…