వార్తలు

  • Home
  • సిఎం జగన్‌ పై దాడి – స్టాలిన్‌, బిఆర్‌ఎస్‌ నేతల స్పందన

వార్తలు

సిఎం జగన్‌ పై దాడి – స్టాలిన్‌, బిఆర్‌ఎస్‌ నేతల స్పందన

Apr 14,2024 | 10:49

తెలంగాణ : సిఎం జగన్‌పై దాడి ఘటన నేపథ్యంలో … తమిళనాడు సిఎం ఎంకే స్టాలిన్‌ స్పందించారు. జగన్‌పై దాడిని ఖండించారు. రాజకీయ విభేదాలు ఎప్పుడూ హింసాత్మకంగా…

ఇజ్రాయిల్‌ నౌకను సీజ్‌ చేసిన ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌

Apr 15,2024 | 10:49

దుబాయి :    ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్‌ శనివారం ఇజ్రాయిల్‌కి చెందిన నౌకను సీజ్‌ చేసినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఎంసిఎస్‌ ఎరైస్‌ పేరు కలిగిన ఓ…

‘మేఘా’ లంచాలు..

Apr 14,2024 | 10:31

ఎంఇఐఎల్‌పై సిబిఐ ఎఫ్‌ఐఆర్‌ నమోదు 10 మంది అధికార్లపై కూడా.. రూ.78 లక్షల ముడుపులు..! రూ.315 కోట్ల అవినీతి.. బిల్లుల క్లియరెన్స్‌కు తప్పుడు మార్గాలు ఎలక్ట్రోల్‌ బాండ్ల…

గూడాలలో అగ్నిప్రమాదం – నిరాశ్రయులైన మూడు కుటుంబాలు

Apr 14,2024 | 10:26

ప్రజాశక్తి-అమలాపురం (కోనసీమ) : అల్లవరం మండలం గూడాల గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో మూడు కుటుంబాలు పూర్తిగా నిరాశ్రయమయ్యాయి. ఈ ప్రమాదంలో మూడు తాటాకు ఇళ్లు…

ఆకట్టుకున్న లిపికారెడ్డి బృందం నృత్య, గీతాలాపన

Apr 14,2024 | 10:17

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : తెలుగువారి సాంస్కృతిక సాంప్రదాయాలకు నిలువుటద్దమయిన కూచిపూడి నృత్యం ద్వారా దేశంలోని 108 శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయాల్లో అష్టోత్తర శత నృత్య…

సార్వత్రిక ఎన్నికలు – బిజెపి మేనిఫెస్టో విడుదల

Apr 14,2024 | 10:05

న్యూఢిల్లీ : సార్వత్రిక ఎన్నికలకు ‘సంకల్ప పత్రం’ పేరుతో బిజెపి మేనిఫెస్టోను విడుదల చేసింది. ఢిల్లీలోని పార్టీ కార్యాలయంలో ప్రధాన మంత్రి మోడి, ఆ పార్టీ జాతీయ…

ప్రముఖ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద కాల్పులు

Apr 14,2024 | 09:29

ముంబయి : ప్రముఖ బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ఖాన్‌ ఇంటి వద్ద ఇద్దరు దుండగులు నాలుగు రౌండ్ల కాల్పులు జరిపారు. ముంబయిలో సల్మాన్‌ నివాసముండే బాంద్రా ప్రాంతంలోని గెలాక్సీ…

రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడింది

Apr 14,2024 | 08:28

-ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి సిపిఎం రాష్ట్ర కమిటీ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాజధానిపై బిజెపి అసలు నాటకం బయటపడిందని సిపిఎం రాష్ట్ర కమిటీ పేర్కొంది. ఈ…

జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు

Apr 14,2024 | 08:26

– మే 15 నుంచి దరఖాస్తులు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం తరగతులు జూన్‌ 1 నుంచి ప్రారంభం కానున్నాయి. 2024ా25 విద్యాసంవత్సరం అడ్మిషన్ల షెడ్యూల్‌ను…