వైసిపి రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ దాఖలు
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నుండి మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు వైసిపి అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు సోమవారం నామినేషన్లను…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రం నుండి మూడు రాజ్యసభ స్థానాలకు జరుగుతున్న ఎన్నికలకు వైసిపి అభ్యర్థులు వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథరెడ్డి, గొల్ల బాబురావు సోమవారం నామినేషన్లను…
ప్రజాశక్తి-అమరావతి : ఏపీ సీఎం జగన్ రేపు విశాఖపట్నంలో పర్యటించనున్నారు. నగరంలో రేపు సాయంత్రం జరిగే ఆడుదాం ఆంధ్రా క్రీడల ముగింపు వేడుకల్లో పాల్గొని, విజేతలకు బహుమతులు…
వయోపరిమితి 44 ఏళ్ల నుంచి 46 ఏళ్లకు పెంపు హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. ప్రభుత్వ ఉద్యోగాలకు వయోపరిమితిని పెంచుతూ ఆదేశాలు జారీ…
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో :స్కిల్ డెవలప్మెంటు కేసులో టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ రద్దు పిటిషన్పై విచారణ మరోసారి వాయిదా పడింది. చంద్రబాబుకు ఇచ్చిన బెయిల్ రద్దు…
వాషింగ్టన్ : కొద్దినెలల క్రితం ప్రొస్టేట్ క్యాన్సర్ బారినపడిన అమెరికా రక్షణమంత్రి లాయిడ్ ఆస్టిన్ అనారోగ్యంతో మరోసారి ఆసుపత్రిలో చేరారు. ఆస్టిన్ మూత్రాశయ సమస్యతో బాధపడుతున్నారు. డిసెంబరులో…
న్యూఢిల్లీ : దౌత్యపరంగా భారత్ భారీ విజయాన్ని సాధించింది. గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన ఎనిమిది మంది భారత నేవీ అధికారులను ఖతార్ ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో…
మధుర (ఉత్తరప్రదేశ్) : ఉత్తరప్రదేశ్లోని మధురలోని యమునా ఎక్స్ప్రెస్వేపై ఘోర రోడ్డు ప్రమాదం శుక్రవారం రాత్రి జరిగింది. మధురలోని మహావన్ పోలీస్ స్టేషన్ పరిధి మైల్ స్టోన్…
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ : 2010 ఐపిఎస్ బ్యాచ్ కు చెందిన ఐపిఎస్ అధికారి విశాల్ గున్ని సోమవారం ఉదయం విశాఖపట్నంలోని డిఐజి రేంజ్ కార్యాలయంలో విశాఖపట్నం రేంజ్…
తెలంగాణ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్నాయి. రాష్ట్రంలో హుక్కా పార్లర్లపై నిషేధ బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టింది. సిఎం రేవంత్రెడ్డి తరఫున మంత్రి శ్రీధర్బాబు ఈ బిల్లును…