వార్తలు

  • Home
  • ఇజ్రాయిల్‌ హత్యాకాండపై ప్రపంచ దేశాల ఆగ్రహం

వార్తలు

ఇజ్రాయిల్‌ హత్యాకాండపై ప్రపంచ దేశాల ఆగ్రహం

Mar 2,2024 | 09:58

గాజా : ఆకలితో అలమటిస్తున్న పిల్లలను, మహిళలతో సహా 112 మందిని అమానుషంగా పొట్టనబెట్టుకున్న ఇజ్రాయిల్‌ పాశవిక చర్యను ప్రపంచ దేశాలు ఖండించాయి. పాలస్తీనీయులను ఊచకోత కోసిన…

ఉద్రిక్తంగా ‘హోదా’ నిరసన

Mar 2,2024 | 09:06

సిఎం ఇంటి ముట్టడిని అడ్డుకున్న పోలీసులు చలసాని, లక్ష్మీనారాయణ అరెస్టు విద్యార్థి, యువజన నేతలు నిర్బంధం ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : ప్రత్యేకహోదా సాధనలో విఫలమైన…

సాగర్‌ కుడికాలువకు నీళ్లు

Mar 2,2024 | 09:00

రోజుకు 6వేల క్యూసెక్కులు చొప్పున విడుదల ప్రజాశక్తి-గుంటూరుజిల్లా ప్రతినిధి : తాగునీటి అవసరాల నిమిత్తం నాగార్జునసాగర్‌ కుడి కాలువకు కెఆర్‌ఎంబి అధికారులు శుక్రవారం నీటిని విడుదల చేశారు.…

తెలుగు రాష్ట్రాలకు వడగాల్పుల ముప్పు

Mar 2,2024 | 08:54

కర్ణాటక, తమిళనాడు, కేరళలోనూ ఉధృతి ఈ నెల నుంచే అప్రమత్తంగా ఉండాలి : వాతావరణ శాఖ న్యూఢిల్లీ : తెలుగు రాష్ట్రాలతో పాటు దక్షిణ భారతదేశమంతా మార్చి…

హసన్‌ ఇల్లు కూల్చివేత దారుణం

Mar 2,2024 | 08:48

డిడిఎ అవినీతికి, అధికార దుర్వినియోగానికి నిదర్శనం బాధిత కుటుంబానికి బృందాకరత్‌ పరామర్శ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బృందాకరత్‌ నేతృత్వంలోని ప్రతినిధి బృందం శుక్రవారం…

కృష్ణపట్నం పోర్టులో దారుణం

Mar 2,2024 | 08:37

– ఊపిరాడక ఇద్దరు కార్మికులు మృతి – బొగ్గునౌక ట్యాంకర్‌ శుభ్రం చేస్తుండగా ఘటన ప్రజాశక్తి-నెల్లూరు :నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నం పోర్టులో శుక్రవారం ఇద్దరు…

ఒపిఎస్‌ అమలుచేయకుంటే మే 1 నుంచి రైళ్ల బంద్‌ : రైల్వే యూనియన్ల ఐక్యవేదిక హెచ్చరిక

Mar 2,2024 | 08:34

న్యూఢిల్లీ : పాత పెన్షన్‌ పథకం (ఒపిఎస్‌)ను పునరుద్ధరించకపోతే మే 1 నుంచి అన్ని రైళ్ల సర్వీసులనూ నిలిపివేస్తామని వివిధ రైల్వే ఉద్యోగుల, కార్మికుల సంఘాల ఐక్య…

చదువనే సంపదతో పిల్లలు ఎదగాలి : ‘జగనన్న విద్యా దీవెన’ నిధుల విడుదల కార్యక్రమంలో సిఎం

Mar 2,2024 | 08:28

చదువుల కోసం ఏ పేదవాడు అప్పులపాలు కాకూడదు ప్రజాశక్తి – కృష్ణా ప్రతినిధి : చదువు అనే సంపదతో ఆకాశమే హద్దుగా పేదింటి పిల్లలు ఎదగాలని రాష్ట్ర…

‘కృష్ణపట్నం’లో కంటైనర్‌ టెర్మినల్‌ కొనసాగించాల్సిందే

Mar 2,2024 | 08:02

–  సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు ప్రజాశక్తి-నెల్లూరు:అదాని కృష్ణపట్నం పోర్టులోని కంటైనర్‌ టెర్మినల్‌ను యథావిధిగా కొనసాగించాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్‌ నర్సింగరావు…