వార్తలు

  • Home
  • నేడు చిత్తూరులో సిఎం సభ – బస్సులు లేక ప్రజల అవస్థ

వార్తలు

ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే జనరల్‌ మేనేజర్‌ గా ఎమ్‌.కె బెహెరా బాధ్యతలు స్వీకరణ

Apr 2,2024 | 09:49

ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ (విశాఖ) : ఇండియన్‌ రైల్వే సర్వీస్‌ ఆఫ్‌ ఇంజనీర్స్‌ అధికారి మోహెస్‌ కుమార్‌ బెహెరా ఈస్ట్‌ కోస్ట్‌ రైల్వే ఇన్‌ చార్జ్‌ జనరల్‌ మేనేజర్‌…

జపాన్‌లో భారీ భూకంపం

Apr 2,2024 | 09:11

జపాన్‌ : జపాన్‌లో మంగళవారం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.1గా నమోదైంది. ఉత్తర జపాన్‌లోని ఇవాట్‌, అమోరి ప్రిఫెక్చర్లలో ప్రకంపనలు రావడంతో…

ఘోర ప్రమాదం – ఐదుగురు మృతి

Apr 2,2024 | 09:05

చిత్రకూట్‌ (ఉత్తరప్రదేశ్‌) : చిత్రకూట్‌ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటో రిక్షాను డంపర్‌ ఢీకొట్టడంతో ఐదుగురు మృతి చెందగా, ముగ్గురికి గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్‌లోని చిత్రకూట్‌లో…

America లోని రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ మృతి

Apr 2,2024 | 07:35

అమెరికా : అమెరికాలోని పోర్టుల్యాండ్‌ ప్రాంతంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొణకంచికి చెందిన మహిళ కమతం గీతాంజలి…

MLC Elections : మహబూబ్‌ నగర్‌ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక కౌంటింగ్‌ వాయిదా

Apr 2,2024 | 07:23

మహబూబ్‌ నగర్‌ : మహబూబ్‌నగర్‌ ఎంఎల్‌సి ఉప ఎన్నిక కౌంటింగ్‌ వాయిదా పడింది. పార్లమెంట్‌ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్న నేపథ్యంలో … వాయిదా వేయాలని ఈ…

పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను తొలగిస్తాం : కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ

Apr 2,2024 | 07:05

న్యూఢిల్లీ: భారత రోడ్లపై నుంచి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాలను తొలగిస్తామని కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ తెలిపారు. పెట్రోలు, డీజిల్‌ వాహనాలను వదిలించుకోవడం కష్టమే కానీ అసాధ్యం…

ఆస్పత్రి ఆవరణలో పలువురి ఉరితీత

Apr 2,2024 | 07:04

 ఇజ్రాయిల్‌ సైన్యం ఘాతుకం గాజా : బేషరతుగా కాల్పుల విరమణ ప్రకటించాలని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి చేసిన తీర్మానాన్ని ధిక్కరిస్తూ ఇజ్రాయిల్‌ తన దాష్టీకాలను కొనసాగిస్తోంది. అల్‌…

కచ్చతీవుపై చిచ్చు రగిల్చేందుకు మోడీ యత్నం

Apr 2,2024 | 06:54

న్యూఢిల్లీ: కచ్చతీవు ద్వీపంపై చిచ్చు రేపి తమిళనాడులో రాజకీయంగా లబ్ధి పొందాలని మోడీ ప్రభుత్వం యత్నిస్తోంది. ఈ దీవిని 1974లో శ్రీలంకకు కాంగ్రెస్‌ అప్పగించిందని మోడీ ఆరోపించారు.…