వార్తలు

  • Home
  • ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృతి

వార్తలు

ఇద్దరు పదో తరగతి విద్యార్థులు మృతి

Mar 27,2024 | 22:49

ప్రజాశక్తి-యంత్రాంగం :ఇద్దరు పదో తరగతి విద్యార్థులు బుధవారం మృతి చెందారు. వీరిలో ఒకరు పరీక్షకు వెళ్తూ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా.. మరొకరు పరీక్ష అనంతరం అనారోగ్యంతో…

పెరుగుతున్న ఎన్‌ఆర్‌ఐ అభ్యర్థులు

Mar 27,2024 | 21:21

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :రాష్ట్రంలో ఎన్నికల బరిలో దిగుతున్న ఎన్‌ఆర్‌ఐ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 2019 ఎన్నికల్లో ముగ్గురు పోటీచేస్తే ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఆరుగురు…

కార్యకర్తల కుటుంబాలకు అండగా టిడిపి – నారా భువనేశ్వరి

Mar 27,2024 | 22:41

ప్రజాశక్తి- పశ్చిమగోదావరి యంత్రాంగం :కార్యకర్తల కుటుంబాలకు టిడిపి అండగా ఉంటుందని ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి భరోసానిచ్చారు. ‘నిజం గెలవాలి’ కార్యక్రమంలో…

గ్రూప్‌-1పై విచారణ 18కి వాయిదా

Mar 27,2024 | 21:53

– మధ్యంతర ఉత్తర్వుల అమలు పొడిగింపు ప్రజాశక్తి-అమరావతి :గ్రూప్‌-1 మెయిన్స్‌ పరీక్షను రద్దు చేస్తూ సింగిల్‌ జడ్జి వెలువరించిన తీర్పును సవాలు చేస్తూ దాఖలైన అప్పీళ్లపై హైకోర్టు…

ఇంటింటి ప్రచారంపై త్వరలో నిర్ణయం

Mar 27,2024 | 21:14

– సి విజిల్‌ ద్వారా అందే ఫిర్యాదులు సకాలంలో పరిష్కారం – సిఇఒ ఎంకె మీనా ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఇంటింటి ప్రచారానికి ముందస్తు అనుమతి…

ఫొటో జర్నలిస్టులపై దాడికి ఫెడరేషన్‌ ఖండన

Mar 27,2024 | 22:32

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఢిల్లీలో ఆమ్‌ ఆద్మీ ఆందోళన కవర్‌ చేసేందుకు వెళ్లిన ఫొటో జర్నలిస్టులపై పోలీసుల దాడిని ఆంధ్రప్రదేశ్‌ వర్కింగ్‌ జర్నలిస్ట్‌ ఫెడరేషన్‌ (ఎపిడబ్ల్యుజెఎఫ్‌)…

బిజెపి అసెంబ్లీ అభ్యర్థులు వీరే..

Mar 27,2024 | 21:49

– సోము, మాధవ్‌, వరదాపురం సూరికి మొండిచెయ్యి ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎన్నికల్లో పోటీ చేయనున్న బిజెపి శాసనసభ అభ్యర్థుల జాబితాను బుధవారం ఆ పార్టీ…

పొత్తు ధర్మాన్ని పాటించాలి – జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

Mar 27,2024 | 21:47

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో :ఎక్కడా పొరపాట్లకు, లోటుపాట్లకు తావివ్వకుండా పొత్తు ధర్మాన్ని పాటించాలని పార్టీ శ్రేణులకు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ సూచించారు. ఈ మేరకు బుధవారం…

నూతన వేతన ఒప్పందంపై ఐపిఎ కుటిల వైఖరి

Mar 27,2024 | 21:45

– విశాఖ పోర్టు అడ్మినిస్ట్రేషన్‌ వద్ద ధర్నా ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (విశాఖపట్నం) :విశాఖ పోర్టు ఉద్యోగులు అఖిల భారత మేజర్‌ పోర్టుల కార్మిక ద్రోహదినం పాటించారు. ఈ మేరకు…