వార్తలు

  • Home
  • రూ. 5,141.74 కోట్లతో టిటిడి వార్షిక బడ్జెట్‌

వార్తలు

రూ. 5,141.74 కోట్లతో టిటిడి వార్షిక బడ్జెట్‌

Jan 29,2024 | 20:05

కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ సిబ్బందికి వేతనాలు పెంపు టిటిడి చైర్మన్‌ భూమన కరుణాకర్‌రెడ్డి ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,141.74 కోట్లతో వార్షిక…

కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి

Jan 29,2024 | 18:20

బాగల్‌కోట్‌ : పాఠశాల బస్సు, ట్రాక్టర్‌ను ఢీకొట్టిన ఘటన కర్ణాటకలోని బాగల్‌కోట్‌ జిల్లా అలగూరు సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు…

నార్సింగిలో డ్రగ్స్‌ కలకలం.. యువతి అరెస్ట్‌

Jan 29,2024 | 17:33

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్‌ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండిఎను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం…

అజిత్‌ పవార్‌ వర్గం అనర్హతపై నిర్ణయం గడువు పొడిగింపు

Jan 29,2024 | 17:18

న్యూఢిల్లీ :    మహారాష్ట్రలోని ఎన్‌సిపి రెబల్‌ నేత అజిత్‌ పవార్‌ వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సుప్రీంకోర్టు సోమవారం పొడిగించింది. ఫిబ్రవరి 15లోగా…

మాల్స్ లో స్టూల్స్ ఏర్పాటు

Jan 29,2024 | 16:59

షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు సిఐటియు వినతి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించిన కలెక్టర్ ప్రజాశక్తి-కాకినాడ : షాపింగ్…

అభిశంసనను ఎదుర్కోనున్న మాల్దీవుల అధ్యక్షుడు

Jan 29,2024 | 16:35

 మాలె :    ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్‌ ముయిజ్జు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్‌ డెమోక్రటిక్‌ పార్టీ (ఎండిపి)…

‘రా కదలిరా సభ‘లో కిందపడబోయిన చంద్రబాబు

Jan 29,2024 | 16:36

ప్రజాశక్తి- రాజమండ్రి : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు  రాజమండ్రిలో  రా కదలిరా సభలో  స్టేజీపై నుండి  కింద పడబోయాడు. అయితే  అప్రమత్తమైన  సెక్యూరిటీ సిబ్బంది…

సీఎం జగన్‌ ఒక మానసిక రోగి : చంద్రబాబు

Jan 29,2024 | 16:09

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : సీఎం జగన్‌ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన…

నల్లజర్ల మండలంలో పులిసంచారం

Jan 29,2024 | 21:56

 పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు ప్రజాశక్తి- నల్లజర్ల(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు…