రూ. 5,141.74 కోట్లతో టిటిడి వార్షిక బడ్జెట్
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,141.74 కోట్లతో వార్షిక…
కాంట్రాక్టు, అవుట్సోర్సింగ్ సిబ్బందికి వేతనాలు పెంపు టిటిడి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి ప్రజాశక్తి – తిరుపతి బ్యూరో : 2024-25 ఆర్థిక సంవత్సరానికి రూ.5,141.74 కోట్లతో వార్షిక…
బాగల్కోట్ : పాఠశాల బస్సు, ట్రాక్టర్ను ఢీకొట్టిన ఘటన కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లా అలగూరు సమీపంలో సోమవారం ఉదయం చోటు చేసుకుంది. ఈ దుర్ఘటనలో నలుగురు విద్యార్థులు…
హైదరాబాద్ : హైదరాబాద్ శివారులోని నార్సింగిలో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. లావణ్య అనే యువతి నుంచి నాలుగు గ్రాముల ఎండిఎను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం…
న్యూఢిల్లీ : మహారాష్ట్రలోని ఎన్సిపి రెబల్ నేత అజిత్ పవార్ వర్గం ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకునేందుకు గడువును సుప్రీంకోర్టు సోమవారం పొడిగించింది. ఫిబ్రవరి 15లోగా…
షాపింగ్ మాల్స్ కార్మికుల సమస్యలపై జిల్లా కలెక్టర్ కు సిఐటియు వినతి పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలని కార్మిక శాఖను ఆదేశించిన కలెక్టర్ ప్రజాశక్తి-కాకినాడ : షాపింగ్…
మాలె : ఇటీవల మాల్దీవుల అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మహమ్మద్ ముయిజ్జు అభిశంసన తీర్మానాన్ని ఎదుర్కోనున్నారు. ప్రధాన ప్రతిపక్ష పార్టీ మాల్దీవియన్ డెమోక్రటిక్ పార్టీ (ఎండిపి)…
ప్రజాశక్తి- రాజమండ్రి : టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రాజమండ్రిలో రా కదలిరా సభలో స్టేజీపై నుండి కింద పడబోయాడు. అయితే అప్రమత్తమైన సెక్యూరిటీ సిబ్బంది…
పాదముద్రలను గుర్తించిన అటవీ అధికారులు ప్రజాశక్తి- నల్లజర్ల(తూర్పుగోదావరి) : తూర్పుగోదావరి జిల్లా నల్లజర్ల మండలం అయ్యవరం గ్రామంలో పులి సంచరిస్తున్నట్టు అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ మేరకు…
సీఎం జగన్ ఒక మానసిక రోగి : చంద్రబాబు
ప్రజాశక్తి-రాజమహేంద్రవరం : సీఎం జగన్ ఒక మానసిక రోగి అని, రాష్ట్రంలో సైకో పరిపాలన జరుగుతుందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. రాజమహేంద్రవరంలో టీడీపీ ఏర్పాటు చేసిన…