వార్తలు

  • Home
  • నెతన్యాహు ప్రభుత్వానికి బైడెన్‌ చీవాట్లు

వార్తలు

నెతన్యాహు ప్రభుత్వానికి బైడెన్‌ చీవాట్లు

Dec 14,2023 | 09:46

ప్రభుత్వాన్ని మార్చాల్సిన అవసరం వుందని వ్యాఖ్యలు వాషింగ్టన్‌ : ఇజ్రాయిల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు తన కరడుగట్టిన ప్రభుత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం వుందని అమెరికా అధ్యక్షుడు జో…

రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర జోక్యాన్ని అడ్డుకోండి

Dec 14,2023 | 09:33

సుప్రీంకోర్టును ఆశ్రయించిన కేరళ ప్రభుత్వం కేంద్రం చర్యలతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.1,07,513.09 కోట్లు వ్యయ నష్టం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : రాష్ట్ర ఆర్థిక వ్యవహారాల్లో కేంద్ర ప్రభుత్వం…

ఆరోగ్యకరమైన ఆహారం అందటంలేదు : ఎఫ్‌ఏఓ నివేదిక

Dec 14,2023 | 09:27

74.1 శాతం మంది భారతీయుల పరిస్థితిది పోషకాహారలోపంతో ప్రజలు న్యూఢిల్లీ : భారత్‌లో ఆరోగ్యకరమైన ఆహారం ప్రజలకు లభించటం లేదు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏండ్లు…

శ్రీలంకకు ఐఎంఎఫ్‌ రెండో విడత రుణం

Dec 14,2023 | 09:52

కొలంబో : శ్రీలంకకు రెండవ విడత రుణాన్ని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) సంస్థ మంజూరు చేసింది. విస్తరించిన రుణ సదుపాయం (ఇఎఫ్‌ఎఫ్‌) కింద 33.7కోట్ల డాలర్ల…

ప్రతిపాదనలు ఘనం… పెట్టుబడులు స్వల్పం

Dec 14,2023 | 09:15

జమ్మూకాశ్మీర్‌ పరిస్థితిపై వాస్తవాలు కప్పిపెడుతున్న కేంద్రం శ్రీనగర్‌ : ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయస్థానానికి ఓ విషయాన్ని తెలియజేసింది.…

నేవీ డిపో ఆపకుంటే ‘యుద్ధ’మే..!

Dec 14,2023 | 09:10

గ్రామసభలో నేవీ యుద్ధ సామగ్రి డిపో ఏర్పాటుపై తీవ్ర వ్యతిరేకత అధికారులపై వంకావారిగూడెం, పరిసర గ్రామాల ప్రజలు మండిపాటు ఏజెన్సీలో గిరిజనులను బతకనీయరా అంటూ ఆవేదన ఇప్పటికే…

బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలి

Dec 14,2023 | 09:42

తమిళనాడు గవర్నర్‌ అంశంలో సుప్రీంకోర్టు మరోసారి సూచన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : బిల్లుల ఆమోదానికి సంబంధించిన వివాదాలను బహిరంగ చర్చతో పరిష్కరించుకోవాలని తమిళనాడు ముఖ్యమంత్రి, గవర్నర్‌లను సుప్రీంకోర్టు…

ఎపికి ‘ఉపాధి’కి బకాయిలు రూ.122 కోట్లు

Dec 14,2023 | 09:39

కేంద్ర మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో వేతన కాంపోనెంట్‌ కింద ఈ ఏడాది డిసెంబర్‌1…

భూ కేటాయింపుల్లో అవకతవకలు : నాదెండ్ల మనోహర్‌

Dec 14,2023 | 10:04

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ప్రభుత్వం పరిశ్రమల కోసమంటూ కేటాయించిన భూ కేటాయింపుల్లో పెద్దయెత్తున అవినీతికి పాల్పడిందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ…