వార్తలు

  • Home
  • బడ్జెట్‌ ప్రసంగాల్లో అతి తక్కువ సమయం ఇదే..

వార్తలు

బడ్జెట్‌ ప్రసంగాల్లో అతి తక్కువ సమయం ఇదే..

Feb 1,2024 | 16:42

న్యూఢిల్లీ :    ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గురువారం పార్లమెంటులో మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. కేవలం 57 నిమిషాల్లోనే ఆమె బడ్జెట్‌ ప్రసంగాన్ని ముగించేశారు.…

బావిలో పడ్డ కారు.. ఇద్దరు అరటి వ్యాపారులు మృతి

Feb 1,2024 | 16:13

అమరావతి : వైఎస్సార్‌ జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. అనంతపురం నుంచి పులివెందులకు కారులో వెళుతుండగా…

సుధాకర్‌ కుటుంబానికి భువనేశ్వరి పరామర్శ

Feb 1,2024 | 15:58

నెల్లూరు : ”నిజం గెలవాలి” కార్యక్రమంలో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి గురువారం నెల్లూరు జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా కొమ్మి గ్రామంలో…

నకిలీ పాస్‌పోర్ట్‌ స్కామ్‌లో 14 మంది అరెస్ట్‌

Feb 1,2024 | 15:41

హైదరాబాద్‌ : నకిలీ పాస్‌పోర్ట్‌ స్కామ్‌లో ఇప్పటి వరకు 14 మందిని సీఐడీ అధికారులు అరెస్ట్‌ చేశారు. ఇటీవల నిజామాబాద్‌కు చెందిన ఎస్‌బీ ఏఎస్‌ఐ లక్ష్మణ్‌ను అరెస్ట్‌…

ఇచ్చిన హామీలను నెరవేర్చాలి: పాడి కౌషిక్‌ రెడ్డి

Feb 1,2024 | 15:28

హైదరాబాద్‌ : తిట్లు తిట్టడం కాదు మాట ప్రకారం 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సీఎం రేవంత్‌ రెడ్డిపై ఎమ్మెల్యేలు పాడి కౌషిక్‌ రెడ్డి ఫైర్‌ అయ్యారు.…

రోడ్డు మరమ్మతులకు యత్నించిన మాజీ ఎమ్మెల్యే అరెస్టు

Feb 1,2024 | 15:33

ధర్మవరం పట్టణం: సత్యసాయి జిల్లా ధర్మవరం మార్కెట్‌ యార్డు వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. గుంతలు పడ్డ రోడ్డుకు మరమ్మతులు చేయించేందుకు సామగ్రితో వెళ్లిన మాజీ ఎమ్మెల్యే…

బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజలకు చేసిందేమీ లేదు: మంత్రి సీతక్క

Feb 1,2024 | 15:12

మంచిర్యాల: బిఆర్‌ఎస్‌ ప్రభుత్వం తెలంగాణ ప్రజలకు చేసిందేమీ లేదని… వెనుకబడిన ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాకు కనీసం మంచి నీరూ అందించలేదని మంత్రి సీతక్క మండిపడ్డారు. రెండు పంటలకు…

కేఆర్‌ఎంబీకి నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించాం: నారాయణ రెడ్డి

Feb 1,2024 | 15:20

హైదరాబాద్‌: కేఆర్‌ఎంబీకి నాగార్జున సాగర్‌, శ్రీశైలం ప్రాజెక్టుల అప్పగింతకు అంగీకరించామని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. గురువారం హైదరాబాద్‌లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల ఈఎన్సీలతో కృష్ణా…