వార్తలు

  • Home
  • గుండెపోటుతో ‘ఉపాధి’ కూలీ మృతి

వార్తలు

గుండెపోటుతో ‘ఉపాధి’ కూలీ మృతి

Mar 25,2024 | 14:43

ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : ఏలూరు జిల్లా తాడేపల్లిగూడెం మండలం మెట్ట ఉప్పర గూడెం గ్రామంలో ఉపాధి హామీ కూలీ గుండెపోటుతో మృతి చెందారు. ఉపాధి పనికి సోమవారం ఉదయం…

పండుగ రోజున ఘోర ప్రమాదం – ఒకే కుటుంబంలో ముగ్గురు మృతి

Mar 25,2024 | 13:23

బీహార్‌ : హోలీ పండుగ రోజున బీహార్‌లో ఘోర ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి గుంటలో బోల్తాపడటంతో ముగ్గురు మృతి చెందగా, మరో ముగ్గురికి గాయాలయ్యాయి. హోలీ…

హింసా రాజకీయాల్లో జగన్ ని మించిపోయారు 

Mar 25,2024 | 12:58

వైసీపీ మూకలపై  అచ్చెన్నాయుడు పెదకూరపాడులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ రౌడీల దాడి దుర్మార్గం వైసీపీ ఆగడాలు నచ్చక పార్టీ మారితే తప్పెలా అవుతుంది? ప్రజాశక్తి-మంగళగిరి : ఓటమి…

Wayanad : రాహుల్‌కి పోటీగా కేరళ బిజెపి చీఫ్‌

Mar 25,2024 | 12:43

న్యూఢిల్లీ  :   లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీకి పోటీగా కేరళ బిజెపి చీఫ్‌ కె.సురేంద్రన్‌ బరిలోకి దిగనున్నారు.  2019 లోక్‌సభ ఎన్నికల్లో రాహుల్ వయనాడ్,…

మిమ్స్‌ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి పోరు ఉధృతం

Mar 25,2024 | 21:42

 ర్యాలీ, రహదారి దిగ్బంధం ప్రజాశక్తి-నెల్లిమర్ల (విజయనగరం జిల్లా) : తమ సమస్యల పరిష్కారం కోసం మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు పోరాటాన్ని ఉధృతం చేశారు. మిమ్స్‌ ఎంప్లాయీస్‌, వర్కర్స్‌…

పోలీసుల తీరుపై లోకేశ్‌ మండిపాటు

Mar 25,2024 | 12:34

ఉండవల్లి (గుంటూరు) : పోలీసుల తీరుపై టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ మండిపడ్డారు. సోమవారం ఉండవల్లిలోని కరట్ట వద్ద లోకేష్‌ కారును పోలీసులు ఆపి సోదాలు…

మరోసారి పోతిన మహేష్ నిరసన

Mar 25,2024 | 12:23

ప్రజాశక్తి-విజయవాడ(ఎన్టీఆర్ జిల్లా) : విజయవాడ పశ్చిమ నియోజకవర్గం సీటు జనసేన పార్టీ అధికార ప్రతినిధి పోతిన మహేష్ కు కేటాయించాలని మరోసారి పోతిన మహేష్, జనసేన కార్యకర్తలు నిరాహార…

హోలీ వేడుకల్లో విషాదం – నీళ్ల ట్యాంకు కూలి చిన్నారి మృతి

Mar 25,2024 | 12:23

నారాయణపేట (తెలంగాణ) : నారాయణపేటలోని హోలీ వేడుకల్లో విషాదం జరిగింది. పట్టణంలోని గోపాల్‌ పేట వీధిలో ఉన్న ఓ మంచినీటి ట్యాంకు వద్ద చిన్నారులు హోలీ ఆడుకుంటుండగా…

Drugs Case :  సంధ్య ఆక్వా కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీసులు

Mar 25,2024 | 12:15

విశాఖ : విశాఖ డ్రగ్స్‌ కేసుకు సంబంధించి సంధ్య ఆక్వా ఎక్స్‌పోర్ట్స్‌ కంపెనీలో నలుగురు ప్రతినిధులకు సిబిఐ నోటీసులు జారీ చేసింది. విశాఖ పోర్టులో భారీగా డ్రగ్స్‌ను…