ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి అరెస్టు వారెంట్
విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది.…
విజయవాడ : గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి విజయవాడ ప్రతినిధుల కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసింది. గతంలో ప్రసాదంపాడులో జరిగిన ఓ ఘటనపై కేసు నమోదైంది.…
హైదరాబాద్కు 43మంది జార్ఖండ్ ఎమ్మెల్యేలు ప్రజాశక్తి – హైదరాబాద్ బ్యూరో/రాంచీ రాంచీ : జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరేన్ను ఐదు రోజుల ఇడి కస్టడీకి అనుమతిస్తూ…
బాచుపల్లి (తెలంగాణ) : హైదరాబాద్ బాచుపల్లిలో గంజాయి సరఫరా చేస్తూ ఎపికి చెందిన ఇద్దరు పోలీసులు పట్టుబడ్డారు. నిందితులను ఎపి ఎస్పి కి చెందిన కానిస్టేబుళ్లు సాగర్…
ప్రజాశక్తి-తిరుమల : త్వరలో ఎల్.ఎన్.జి స్టేషన్ ను ఏర్పాటు చేసి, పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తామని టీటీడీ ఈఓ ధర్మారెడ్డి పేర్కొన్నారు. తిరుమలలో ప్రైవేటు ఆహార…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : దేశ వ్యవసాయ రంగాన్ని స్వదేశీ-విదేశీ కార్పొరేట్ సంస్థలకు అప్పజెప్పి రైతులను కార్పొరేట్ సంస్థలకు కట్టుబానిసలుగా చేసే విధానాన్ని చేపట్టనున్నట్లు కేంద్ర బడ్జెట్లో ప్రకటించడం…
న్యూఢిల్లీ : లిక్కర్ స్కామ్ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ శుక్రవారం మరోసారి ఈడి విచారణకు గైర్హాజరయ్యారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడి) ఇప్పటి వరకు ఐదుసార్లు…
గతేడాది కన్నా స్వల్పంగానే పెరుగుదల కేంద్ర బడ్జెట్లో వెల్లడి ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి – అమరావతి : కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా నిధులు రూ.49 వేల…
-అప్పులు- పన్నులే ఆదాయ వనరులు -వేతన జీవులకు లభించని ఊరట -కీలక రంగాలకు అరకొర నిధులు -ఉద్యోగ కల్పన ఊసే లేదునామమాత్రపు హామీలతో సరి న్యూఢిల్లీ :…
ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునెందుకు సిపిఎం కృషి ప్రజా సమస్యలు పరిష్కారం చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు విజయనగరంలో ఇంటి ఇంటా విరాళాలు…