ఎస్బిఐపై మళ్లీ సుప్రీం ఆగ్రహం
బాండ్ల నంబర్లు వెల్లడికి డెడ్లైన్ 21లోగా ఇవ్వాల్సిందే సమాచారాన్ని దాచిపెట్టలేదని అఫిడివిట్ దాఖలు చేయాలని ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని వెల్లడించే విషయంలో…
బాండ్ల నంబర్లు వెల్లడికి డెడ్లైన్ 21లోగా ఇవ్వాల్సిందే సమాచారాన్ని దాచిపెట్టలేదని అఫిడివిట్ దాఖలు చేయాలని ఆదేశం ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఎలక్టోరల్ బాండ్ల సమాచారాన్ని వెల్లడించే విషయంలో…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పదోతరగతి పరీక్షలు తొలిరోజు ప్రశాంతంగా జరిగాయి. సోమవారం మొదటి భాష పేపర్ పరీక్ష జరిగింది. ఈ పరీక్షకు 6,54,553 మంది విద్యార్థులు దరఖాస్తు…
అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : జార్ఖండ్ రాష్ట్రం నుండి కోస్తాంధ్ర వరకు కొనసాగుతన్న ద్రోణి ప్రభావంతో రానున్న రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలో పిడుగులతో…
తమిళనాట ‘ఇండియా’ ఫోరం సీట్లు ఖరారు చెన్నై : తమిళనాడులోని అధికార డిఎంకె, మిత్రపక్షాలైన కాంగ్రెస్తోపాటు ఇతర పార్టీలతో లోక్సభ సీట్ల సర్దుబాటు పూర్తయింది. డిఎంకె అధ్యక్షుడు…
తమిళనాడు ప్రభుత్వం నిర్ణయం న్యూఢిల్లీ : తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి వ్యవహార శైలిపై ఆ రాష్ట్ర ప్రభుత్వం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఎమ్మెల్యే కె.పొన్ముడిని మంత్రివర్గంలోకి…
బెంగళూరు : కర్ణాటక రాజధాని బెంగళూరులో తీవ్ర నీటి సంక్షోభం నెలకొంది. రోజుకు 2600 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు…
ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల మూల్యాంకనం మంగళవారం నుంచి ప్రారంభం కానుందని పాఠశాల విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లా కేంద్రాల్లో…
చిక్కమంగళూరు : ఫోర్ ట్వంటీలు (మోసానికి పాల్పడినవారు) 400 సీట్లు గెలుస్తామంటున్నారంటూ ప్రముఖ సినీ నటుడు ప్రకాష్రాజ్ బిజెపిపై మండిపడ్డారు. ఇవి అహంకారంతో కూడిన వ్యాఖ్యలని అన్నారు.…
ఎస్టి విద్యార్థులకు ప్రాణసంకటంగా మోడీ సర్కారు సవరణలు న్యూఢిల్లీ : విదేశాల్లో చదువుతున్న ఆదివాసీ విద్యార్థులను ప్రోత్సహించాల్సిన మోడీ సర్కారు అందుకు భిన్నంగా వారికిస్తున్న ప్రోత్సాహకాలను భారీగా…