వార్తలు

  • Home
  • రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

వార్తలు

రైతన్నలకు ఇన్‌పుట్‌ సబ్సిడీ విడుదల

Mar 6,2024 | 17:23

అమరావతి: ఏపీలో వర్షాభావ పరిస్థితుల వల్ల ఖరీఫ్‌-2023లో ఏర్పడిన కరువు సాయంతో పాటు రబీ సీజన్‌ ఆరంభంలో గతేడాది డిసెంబర్‌లో సంభవించిన మిచాంగ్‌ తుపాన్‌ వల్ల పంటలు…

బకాయిలు చెల్లించాలని పాడి రైతుల ఆందోళన

Mar 6,2024 | 17:16

హైదరాబాద్‌ : పాడి రైతులు ఆందోళన బాట పట్టారు. 50 రోజులుగా పాల బిల్లులు చెల్లించడం లేదని ఆరోపిస్తూ తార్నాకలోని విజయ డెయిరీ ఎదుట ఆందోళనకు దిగారు.…

తృటిలో తప్పిన పెను ప్రమాదం

Mar 6,2024 | 17:07

హైదరాబాద్‌ : నడుస్తున్న కారులో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అప్రమత్తమైన డ్రైవర్‌ వెంటనే కారు దిగి ప్రాణాలు కాపాడుకున్నాడు. ఈ సంఘటన సైఫాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌…

TSPSC : తెలంగాణలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలు ఇవే..

Mar 6,2024 | 17:50

హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ బుధవారం ప్రకటించింది. గ్రూప్ 1 నోటిఫికేషన్‌కు జూన్ 9న…

మంచి నీటితో వ్యాపారమా..?

Mar 6,2024 | 16:51

మోడీ, జగన్ ప్రభుత్వాలలపై ఆగ్రహించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు ప్రజాశక్తి-విజయవాడ : అమృత్ పథకం పేరుతో విజయవాడలో నీటి మీటర్ల బిగించి…

చంద్రబాబు ఏ పని అప్పజెబితే అది చేస్తా : గుమ్మనూరు జయరాం

Mar 6,2024 | 13:13

ప్రజాశక్తి-అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు ఏ పని అప్పజెబితే అది చేస్తానని మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం తెలిపారు. నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి, మంత్రి…

‘సూపర్‌ ట్యూస్‌డే’ ప్రైమరీల్లో సత్తా చాటిన బైడెన్‌, ట్రంప్‌లు

Mar 6,2024 | 13:12

 వాషింగ్టన్‌ :    సూపర్‌ ట్యూస్‌డే ప్రైమరీల్లో డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థి, ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి ట్రంప్‌ విజయం సాధించారు. మరో…

12 రోజుల్లో పెళ్లి.. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఆత్మహత్య

Mar 6,2024 | 12:51

తెలంగాణ : 12 రోజుల్లో పెళ్లి ఉందనగా…. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం హైదరాబాద్‌లోని గచ్చిబౌలి పీఎస్‌ పరిధిలోని కొత్తగూడలో జరిగింది. విద్యశ్రీ…

అక్రమ వలసల రాకెట్‌ కేసులో మూడు రాష్ట్రాల్లో ఇడి సోదాలు

Mar 6,2024 | 12:08

న్యూఢిల్లీ :    అక్రమ వలసల రాకెట్‌ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) బుధవారం గుజరాత్‌, ఢిల్లీ, మహారాష్ట్రల్లో ఏకకాలంలో దాడులు చేపడుతోంది. భారతీయులను అక్రమంగా అమెరికా,…