వార్తలు

  • Home
  • దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల నివారణ

వార్తలు

దక్షిణ చైనా సముద్రంలో ఉద్రిక్తతల నివారణ

Jan 20,2024 | 11:09

 చైనా, ఫిలిప్పైన్స్‌ మధ్య ఒప్పందం చైనా: దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో ఏడాది కాలంగా కొనసాగుతునన ఉద్రిక్తతలు, ఘర్షణలను ఉపశమింపజేసేందుకు చైనా, ఫిలిప్పైన్స్‌ ప్రభుత్వాలు అంగీకరించాయి. ఈ…

గాజాలో తక్షణమే కాల్పుల విరమణ : అలీనోద్యమ దేశాల డిమాండ్‌

Jan 20,2024 | 11:07

గాజా : గాజాపై ఇజ్రాయిల్‌ కొనసాగిస్తున్న దాడులను అలీనోద్యమ దేశాల నేతలు తీవ్రంగా ఖండించారు. తక్షణమే కాల్పుల విరమణ అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఉగాండా రాజధాని…

అయోధ్య కేసులో తీర్పిచ్చిన ఆ అయిదుగురికి ఆహ్వానం

Jan 20,2024 | 13:37

న్యూఢిల్లీ, లక్నో : అయోధ్యలో బాబ్రీ మసీదును కూల్చివేసిన చోటే ఆలయ నిర్మాణానికి మార్గం సుగమం చేసేలా కీలకమైన తీర్పును వెలువరించిన ఆనాటి సుప్రీం రాజ్యాంగ ధర్మాసనంలోని…

‘లొకేషన్‌ మార్కర్‌’గా విక్రమ్‌ ల్యాండర్‌.. నిద్రాణ స్థితిలోనూ సేవలు

Jan 20,2024 | 11:54

బెంగళూరు : చందమామ దక్షిణ ధ్రువంపై అడుగుపెట్టిన భారత్‌ ప్రపంచ దేశాలకు మార్గదర్శిగా నిలుస్తోంది. నిర్దేశించిన లక్ష్యాలకు మించి పని చేసిన చంద్రయాన్‌-3లోని విక్రమ్‌ ల్యాండర్‌.. నిద్రాణ…

అధికార దుర్వినియోగం

Jan 20,2024 | 11:01

 22న ఒక పూట సెలవుపై సిపిఎం పొలిట్‌బ్యూరో న్యూఢిల్లీ : అయోధ్యలో రామ్‌లల్లా ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో ఉద్యోగులు పాల్గొనేందుకు వీలుగా ఈ నెల 22న ఒక…

మణిపూర్‌లో మళ్లీ హింస

Jan 20,2024 | 10:58

ఇంఫాల్‌ : ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో హింస కొనసాగుతున్నది. గత 48 గంటల్లో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మెయితీలు, కుకీల ప్రాబల్యం…

పీనల్‌ కోడ్‌లో మార్పులపై స్లొవేకియాలో పెల్లుబికిన ప్రజాగ్రహం

Jan 20,2024 | 10:56

బ్రటిస్లోవా: దేశ శిక్షాస్మతిలో సమూల మార్పులు చేస్తూ రాబర్ట్‌ ఫికో నేతృత్వంలోని మితవాద ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లుకు వ్యతిరేకంగా స్లొవేకియాలో ప్రజాగ్రహం కట్టలుతెంచుకుంది. ఈ బిల్లును తక్షణమే…

లొంగిపోవాల్సిందే : బిల్కిస్‌ బానో కేసులో దోషులకు స్పష్టం చేసిన సుప్రీం

Jan 20,2024 | 10:56

గడువు పెంచేది లేదు న్యూఢిల్లీ : బిల్కిస్‌ బానో కేసులో దోషులు లొంగిపోవడానికి మరింత గడువు ఇచ్చేందుకు సుప్రీం కోర్టు శుక్రవారం తిరస్కరించింది. ”జనవరి 8న లొంగిపోవాల్సిందిగా…

రాహుల్‌ గాంధీకి రూ. 500 జరిమానా

Jan 20,2024 | 10:41

ఢిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి మహారాష్ట్రలోని థానే కోర్టు రూ.500 జరిమానా విధించింది. వివరాల ప్రకారం.. 2017లో జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్య జరిగింది.…