10 సెక్షన్ల కింద పిన్నెల్లిపై కేసులు : సీఈవో ఎంకే మీనా
ప్రజాశక్తి-అమరావతి : పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు…
ప్రజాశక్తి-అమరావతి : పోలింగ్ రోజున రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన అల్లర్లపై కేంద్ర ఎన్నికల సంఘం ఈ రోజు సాయంత్రం 5 గంటల లోపు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు…
హైదరాబాద్: టీ హబ్, టీ వర్క్స్లకు తెలంగాణ ప్రభుత్వం కొత్త సీఈఓల నియమించింది. టీ -వర్క్స్ సీఈవోగా జోగీందర్ తనికెళ్ల, టీ హట్ సీఈవోగా సీతా పల్లచోళ్లను…
భద్రాద్రి కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం సాంబాయిగూడెంలో తీవ్ర విషాదం నెలకొంది. అప్పటి వరకు కళ్ళ ముందుకు ఆడుకుంటూ కనిపించిన చిన్నారి… కారు…
రాంచీ : జార్కండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్కు షాక్ తగిలింది. లోక్ సభ ఎన్నికల ప్రచారం కోసం మధ్యంతర బెయిల్ దాఖలు చేయాలని కోరుతూ హేమంత్…
ప్రజాశక్తి-ఢిల్లీ : ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను చంపుతానని బెదిరిస్తూ గ్రాఫిటీ వేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ పుటేజీ ద్వారా నిందితుడిని…
ప్రజాశక్తి-అమరావతి: ఎన్నికల రోజు పాల్వాయిగేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం, వీవీప్యాట్లను మాచర్ల ఎమ్మెల్యే నేలకేసి కొట్టిన సీసీ కెమెరాలో రికార్డయిన వీడియో మంగళవారం వెలుగులోకి వచ్చిన విషయం…
హైదరాబాద్ : న్యాయం చేయాలని సిద్దిపేట జిల్లా కొమురవెళ్లి పోలీస్ స్టేషన్ ముందు ఎస్ఐ భార్య నిన్న రాత్రి నుంచి ఆందోళన చేపట్టారు. కొమురవెళ్లి ఎస్ఐ నాగరాజు…
ఆసుపత్రికి తరలిస్తుండగా దారిలోనే మృతి భండారా : మహారాష్ట్రలోని భండారా-గోండియా హైవేపై విషాదం చోటుచేసుకుంది. నావెగావ్ నగ్జీరా శాంక్చువరీ సమీపంలో అర్ధరాత్రి వేళ రోడ్డు దాటుతున్న ఓ…