వార్తలు

  • Home
  • ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగిపై ఈసీ వేటు

వార్తలు

ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ఉద్యోగిపై ఈసీ వేటు

Mar 17,2024 | 18:47

ప్రజాశక్తి-అమరావతి :  ఎన్నికల కోడ్‌ ఉల్లంఘించిన ప్రభుత్వ ఉద్యోగిపై ఈసీ తొలి వేటు వేసింది. అధికార  వైసిపి నేతలతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న వీఆర్వోను సస్పెండ్‌…

‘మా అజెండా ప్రజా సంక్షేమం’ : చంద్రబాబు

Mar 17,2024 | 18:05

చిలకలూరిపేట: ఈ ఎన్నికల్లో గెలుపు ఎన్డీయేదేనని ఇందులో ఎవరికీ అనుమానం లేదని టిడిపి అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. టిడిపి, జనసేన, బిజెపి ఆధ్వర్యంలో బప్పూడిలో ఏర్పాటు చేసిన…

బిఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన ఎంపీ, ఎమ్మెల్యే

Mar 17,2024 | 17:31

హైదరాబాద్‌: బిఆర్‌ఎస్‌ వరుస షాక్లు తగులుతున్నాయి. ఆ పార్టీకి చెందిన చేవెళ్ల ఎంపీ రంజిత్రెడ్డి, ఖైరతాబాద్‌ ఎమ్మెల్యే దానం నాగేందర్‌ కాంగ్రెస్‌లో చేరారు. సీఎం రేవంత్‌రెడ్డి, రాష్ట్ర…

సీఎం రేవంత్‌ రెడ్డి విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్‌

Mar 17,2024 | 16:46

తెలంగాణ: సీఎం రేవంత్‌ రెడ్డి ప్రయాణిస్తున్న విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో టేకాఫ్‌ అయిన కొద్దిసేటికే శంషాబాద్‌ విమానాశ్రయంలో ఎమర్జెన్సీ ల్యాండింగ్‌ చేయాల్సి వచ్చింది. ఈ…

సియుఇటి-యుజి పరీక్ష తేదీల్లో ఎటువంటి మార్పు లేదు : యుజిసి చీఫ్‌

Mar 17,2024 | 23:48

న్యూఢిల్లీ : లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైనప్పటికీ.. కామన్‌ యూనివర్శిటీ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (సియుఇటి) యుజి పరీక్ష తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని యుజిసి చైర్మన్‌ జగదీష్‌…

ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నా : ప్రధాని మోడీ ట్వీట్‌

Mar 17,2024 | 16:03

అమరావతి: ఏపీ ప్రజల జీవితాల్లో మార్పులు తెస్తామని ప్రధాని మోడీ తెలిపారు. ప్రజాగళం సభకోసం ఆంధ్రప్రదేశ్‌కు వస్తున్నా అంటూ ట్వీట్‌ చేశారు. ”చంద్రబాబు, పవన్‌తో కలిసి బహిరంగ…

వీధి కుక్కల దాడిలో చిన్నారికి తీవ్ర గాయాలు

Mar 17,2024 | 15:39

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మేడ్చల్‌ జిల్లాలో ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన…

ఓటర్ల కోసం కొత్త మొబైల్‌ యాప్‌ లాంచ్‌ చేసిన ఎన్నికల కమీషన్‌

Mar 17,2024 | 14:52

హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా ఎన్నికల హడావుడి మొదలైంది. లోక్‌ సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల కావడంతో రాజకీయ పార్టీల్లో టెన్షన్‌ వాతావరణం కనబడుతోంది. ఏ నియోజకవర్గం నుంచి…

తిరుమలలోయాత్రికులతో నిండిపోయిన కంపార్టుమెంట్లు

Mar 17,2024 | 14:35

తిరుమల : తిరుమలలో యాత్రికుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలువు దినాలు కావడంతో శని, ఆదివారం శ్రీవారి సన్నిధికి యాత్రికులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. దీంతో కంపార్టుమెంట్లు యాత్రికులతో…