వార్తలు

  • Home
  • అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు పోతాయ్

వార్తలు

అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు పోతాయ్

May 4,2024 | 23:02

 దోపిడీ రాజ్యం కూలిపోతుంది  రేపల్లె, గుడివాడలో పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి- యంత్రాంగం :‘వచ్చే ఎన్నికల్లో కూటమిదే అధికారం… దోపిడీ రాజ్యం కూలిపోతుంది.. అబద్ధాలకు ఓటేస్తే ఆస్తులు పోతారు’…

ఒక్క ఛాన్స్‌ అంటూ రాష్ట్రాన్ని దోచేశారు : బాలకృష్ణ

May 4,2024 | 22:56

ప్రజాశక్తి – యలమంచిలి (అనకాపల్లి) : ‘ఒక్క ఛాన్స్‌ అంటూ అధికారంలోకి వచ్చారు.. అందరి నడ్డి విరిచారు. ప్రశ్నించేవాడిని నోరెత్తకుండా చేశారు… యువతను గంజాయికి బానిసలను చేశారు..…

సామాజిక న్యాయానికి బిజెపి తూట్లు

May 5,2024 | 00:14

 అటవీ చట్టాలు నిర్వీర్యం, ఉత్పత్తులకు దక్కని ‘మద్దతు’  వంతపాడుతున్నటిడిపి, వైసిపి ‘ఇండియా’ గెలుపుతోనే న్యాయం : వి శ్రీనివాసరావు ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : కేంద్రంలోని బిజెపి…

బిజెపితో దేశం అథోగతే నిరుద్యోగ భూతంతో భారత్‌ సతమతం

May 4,2024 | 22:54

 ‘దేశ ఆర్థిక పరిస్థితి-మన భవిష్యత్తు’ సదస్సులో పరకాల ప్రభాకర్‌ ప్రజాశక్తి – కడప ప్రతినిధి : బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే దేశం అథోగతి పాలవుతుందని ప్రముఖ…

రోహిత్‌ వేముల కేసు రీ ఓపెన్‌

May 5,2024 | 00:34

 సమగ్ర దర్యాప్తు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం  కోర్టు అనుమతి కోసం త్వరలో పిటిషన్‌ దాఖలు చేస్తాం : డిజిపి రవిగుప్త వెల్లడి ప్రజాశక్తి – హైదరాబాద్‌…

కమ్యూనిస్టులతోనే అన్ని వర్గాలకు ఆదరణ

May 4,2024 | 22:03

 సిపిఎం అభ్యర్థుల విస్తృత ప్రచారం ప్రజాశక్తి-యంత్రాంగం : ఎన్నికల ప్రచారానికి కొద్ది రోజులు మాత్రమే ఉండడంతో సిపిఎం అభ్యర్థులు ప్రచారంలో దూసుకెళ్తున్నారు. సిపిఎంతోనే అన్ని వర్గాలకు ఆదరణ…

స్టీల్‌ప్లాంట్‌పై రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలి

May 4,2024 | 21:57

ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) : వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌పై రాజకీయ పార్టీలు స్పష్టమైన ప్రకటన చేయాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ నాయకులు రమేష్‌ కుమార్‌…

పోస్టల్‌ బ్యాలెట్‌పై స్పష్టత ఇవ్వాలి : ఇసికి టిడిపి వినతి

May 4,2024 | 21:56

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : పోస్టల్‌ బ్యాలెట్‌ ప్రక్రియపై అధికారులకు స్పష్టతనిచ్చి ప్రక్రియను ఈ నెల 6వ తేదీ వరకు పొడిగించాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్‌కుమార్‌…

బిజెపి అధికారంలోకొస్తే నాలుగు శాతం రిజర్వేషన్లు మాయం

May 4,2024 | 21:48

జగన్‌ ప్రతి విషయాన్ని చంద్రబాబుతో ముడిపెట్టడం సరికాదు : షర్మిల ప్రజాశక్తి-కడప అర్బన్‌ : బిజెపి మళ్లీ అధికారంలోకి వస్తే ముస్లిములకు నాలుగు శాతం రిజర్వేషన్లను మాయం…