వార్తలు

  • Home
  • ఆ సిబ్బందిని కలుసుకోవచ్చు !

వార్తలు

ఆ సిబ్బందిని కలుసుకోవచ్చు !

Apr 16,2024 | 00:25

భారత అధికారులకు ఇరాన్‌ హామీ ఇరాన్‌ : ఇరాన్‌ స్వాధీనం చేసుకొన్న నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిని మన దేశ అధికారులు కలిసేందుకు అనుమతి లభించింది.…

ప్లే స్కూల్‌ ఫీజు రూ.4.3 లక్షలు

Apr 15,2024 | 10:06

బిడ్డ చదువు గురించి తండ్రి ట్వీట్‌ వైరల్‌ కార్పొరేట్‌ స్కూళ్ల దోపిడీపై ఆందోళన న్యూఢిల్లీ : కొత్త విద్యా సంవత్సరం వచ్చేస్తోంది. పిల్లల చదువుల కోసం తల్లిదండ్రుల…

వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే అంబేద్కర్‌కు నివాళి

Apr 15,2024 | 09:59

– సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి -అమరావతి బ్యూరో :కుల నిర్మూలన కోసం, వివక్షకు వ్యతిరేకంగా పోరాడటమే డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌కు మనం ఇచ్చే…

కేజ్రీవాల్‌ పిటిషన్‌పై నేడు సుప్రీం విచారణ

Apr 15,2024 | 09:48

న్యూఢిల్లీ : మనీలాండరింగ్‌ కేసులో ఇడి తనను అరెస్టు చేయడాన్ని సవాల్‌ చేస్తూ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ దాఖలు చేసిన పిటీషన్‌ను సుప్రీంకోర్టు సోమవారం విచారించనుంది. తన…

2 లక్షలకు పైగా ఖాతాలు తొలగించిన ఎక్స్‌

Apr 15,2024 | 09:42

న్యూఢిల్లీ : ప్రముఖ సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌ ‘ఎక్స్‌’ (గతంలో ట్విట్టర్‌) భారత్‌లో సుమారు 2 లక్షలకు పైగా ఖాతాలను తొలగించింది. ఐటీ నియమాలు 2021 ఉల్లంఘన…

వెనిజులా కుట్రకు 22ఏళ్ళు !

Apr 15,2024 | 09:36

అయినా మారని ఆమెరికా తీరు కారకస్‌ : ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన అధ్యక్షుడు హ్యుగో చావెజ్‌ను అధికారం నుండి కూలదోసేందుకు పెట్టుబడిదారీవర్గం జరిపిన కుట్రకు ఈ నెల 11తో…

ప్రమాదంలో ప్రజాస్వామ్యం

Apr 15,2024 | 09:35

– రాజ్యాంగం కల్పించిన హక్కులను కాలరాస్తున్న మోడీ – సీతారాం ఏచూరి ప్రజాశక్తి-చెన్నై బ్యూరో :భారతదేశానికి మూల స్తంభాలైన లౌకిక ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమాధికారం, ఫెడరలిజం, సామాజిక…

హాస్టల్‌ భవనంపైనుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య

Apr 15,2024 | 08:48

వేంపల్లె : హాస్టల్‌ భవనంపై నుండి దూకి ఐటి విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆదివారం రాత్రి ఇడుపులపాయలో జరిగింది. ప్రకాశం జిల్లా కంభం మండలం జంగంగుట్ల…

పెరుగుతోన్న ఉష్ణోగ్రతలు

Apr 15,2024 | 08:24

రేపు 170 మండలాల్లో వడగాల్పులు! ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :రాష్ట్రంలో సోమవారం 170 మండలాల్లో తీవ్ర వడగాడ్పులు వీస్తాయని ఎపి విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. 31 మండలాల్లో…