వార్తలు

  • Home
  • 24 ఎమ్మెల్యేలున్న మీరు.. ఎలా సవాలుచేస్తారు : ప్రియాంక గాంధీ ధ్వజం

వార్తలు

24 ఎమ్మెల్యేలున్న మీరు.. ఎలా సవాలుచేస్తారు : ప్రియాంక గాంధీ ధ్వజం

Feb 28,2024 | 16:53

 సిమ్లా  :    24 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్న మీరు తమ ప్రభుత్వాన్ని ఎలా సవాలు చేస్తారని  కాంగ్రెస్‌ జాతీయ కార్యదర్శి ప్రియాంకాగాంధీ  బిజెపిని నిలదీశారు.…

అక్రమ మైనింగ్‌పై హైకోర్టు తీవ్ర ఆగ్రహం..విచారరణ వాయిదా

Feb 28,2024 | 16:48

అమరావతి: అక్రమ మైనింగ్‌ పై ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. గుంటూరు జిల్లా చేబ్రోలులో డీకే పట్టాల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతోందని మెండెం ప్రభుదాస్‌…

ఆస్తి కోసం అత్తమామాలపై కాల్పులు జరిపిన అల్లుడు

Feb 28,2024 | 15:51

మంచిర్యాల : పెళ్లి సమయంలో ఇచ్చిన కట్నకానుకలు సరిపోలేదని చెప్పి ఓ అల్లుడు దారుణానికి పాల్పడ్డాడు. మరింత ఆస్తి కావాలని డిమాండ్‌ చేస్తూ అత్తమామలపై తుపాకీతో రెండు…

బైడెన్‌ స్థానంలో మిచెల్‌ ఒబామా : సర్వే

Feb 28,2024 | 16:10

 వాషింగ్టన్‌ :   అమెరికా అధ్యక ఎన్నికలకు డెమోక్రటిక్‌ పార్టీ అభ్యర్థిగా జో బైనెన్‌ స్థానంలో అమెరికా మాజీ ప్రథమ మహిళ మిచెల్‌ ఒబామా ప్రదాన ఎంపిక అని…

త్వరలో కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ : మంత్రి పొంగులేటి

Feb 28,2024 | 15:38

హైదరాబాద్‌ : పదవులు, అధికారం శాశ్వతం కాదని, చేసిన పనులే చరిత్రలో నిలిచిపోతాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్ని…

రానున్న ఎన్నికల్లో సత్తా ఏమిటో చూపిస్తాం

Feb 28,2024 | 15:32

1998 క్వాలిఫైడ్ డీఎస్సీ అభ్యర్థులు ప్రజాశక్తి-మంగళగిరి : 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ టీచర్ల సమస్యలను రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు పోయినప్పటికీ రాష్ట్ర విద్యాశాఖ…

హెచ్ఎండిఏలో విజిలెన్స్ దాడులు..

Feb 28,2024 | 15:32

హైదరాబాద్ : హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ (హెచ్ఎండిఏ)లో బుధవారం రెండో రోజు కూడా విజిలెన్స్ అధికారులు సోదాలను కొనసాగించారు. మైత్రివనం నాలుగో అంతస్తులో ఉన్న అన్ని…

ప్రతిపక్షాలపై ఆగని కేంద్రం దాడులు .. అఖిలేష్‌ యాదవ్‌కి సిబిఐ సమన్లు

Mar 1,2024 | 11:15

న్యూఢిల్లీ : ప్రతిపక్షాలపై కేంద్రం దాడులకు దిగుతోంది. ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసులో ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఇడి) 8 సార్లు సమన్లు జారీ చేసింది. …

ప్రత్యేక హోదా సాధనే మా ప్రధాన ఎజెండా: జేడీ లక్ష్మీనారాయణ

Feb 28,2024 | 15:02

విశాఖ : కేంద్రం మెడలు వంచి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ స్వప్రయోజనాల కోసం ఏపీని కేంద్రం వద్ద తాకట్టు…