వార్తలు

  • Home
  • అప్పులబాధ తో రైతు ఆత్మహత్య

వార్తలు

అప్పులబాధ తో రైతు ఆత్మహత్య

Apr 5,2024 | 21:45

ప్రజాశక్తి-గార్లదిన్నె (అనంతపురం జిల్లా) : అప్పులబాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు,…

వైసిపి ఎమ్మెల్సీ ఇక్బాల్‌ రాజీనామా

Apr 6,2024 | 00:50

ప్రజాశక్తి – అమరావతి బ్యూరో : వైసిపి ఎమ్మెల్సీ మహ్మద్‌ ఇక్బాల్‌ తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను వెంట నే ఆమోదించా లని శాసనమండలి…

టిడ్కో గృహాల వద్ద నిరసన

Apr 5,2024 | 20:30

 సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ ప్రజాశక్తి-గుడివాడ (కృష్ణా జిల్లా) : సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ టిడ్కో కాలనీల వద్ద లబ్ధిదారులు నిరసన తెలిపారు. కృష్ణా జిల్లా గుడివాడ…

22 మంది వలంటీర్ల రాజీనామా

Apr 6,2024 | 00:28

ప్రజాశక్తి -కోట (తిరుపతి జిల్లా) : రాష్ట్రంలో వలంటీర్ల రాజీనామాలు కొనసాగు తూనే ఉన్నాయి. శుక్రవారం తిరుపతి జిల్లాలో 22 మంది వలంటీర్లు రాజీనామాలు చేశారు. కోట…

పేపరు మిల్లు కార్మికులకు అండగా రాష్ట్ర వ్యాప్త ఉద్యమం

Apr 5,2024 | 20:23

సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు వి.ఉమామహేశ్వర రావు ప్రజాశక్తి – రాజమహేంద్రవరం ప్రతినిధి : ఎపి పేపర్‌ మిల్లు యాజమాన్యం నిరంకుశ విధానాలను వీడి కార్మికుల న్యాయమైన కోర్కెలను…

ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్తత

Apr 5,2024 | 19:08

హైదరాబాద్‌: మ్యాచ్‌ టికెట్లున్నా లోపలికి అనుమతించడం లేదంటూ ఉప్పల్‌ స్టేడియం వద్ద క్రికెట్‌ అభిమానులు ఆందోళనకు దిగారు. స్టేడియం ఎంట్రీ గేట్‌ 4 వద్ద ఉన్న బారికేడ్లను…

10వేల మంది రైతులతో మేడిగడ్డ ముట్టడి: కేసీఆర్‌

Apr 5,2024 | 17:43

హైదరాబాద్‌ : లోక్‌ సభ ఎన్నికల తర్వాత మేడిగడ్డ బ్యారేజీకి 10వేల మంది రైతులతో కలిసి ముట్టడికి వెళ్దామని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ పిలుపునిచ్చారు. పంటలకు నీళ్లు…

మళ్లీ ప్రచార బరిలోకి పవన్‌ కల్యాణ్‌

Apr 5,2024 | 17:33

ప్రజాశక్తి-అమరావతి : జనసేనాని పవన్‌ కల్యాణ్‌ ఇటీవల తీవ్ర జ్వరం కారణంగా పిఠాపురంలో ఎన్నికల ప్రచారాన్ని అర్ధంతరంగా ఆపుకుని హైదరాబాద్‌ వెళ్లిపోయారు. ఆయన కోలుకున్న నేపథ్యంలో, మళ్లీ…

కవితపై సిబిఐ విచారణ

Apr 6,2024 | 00:08

 రౌస్‌ అవెన్యూ కోర్టు అనుమతి ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఢిల్లీ మద్యం విధానం కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయిన బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ…