వార్తలు

  • Home
  • బొండా ఉమాను ఇరికించేందుకు ప్రయత్నం: కనకమేడల

వార్తలు

బొండా ఉమాను ఇరికించేందుకు ప్రయత్నం: కనకమేడల

Apr 20,2024 | 15:01

ఢిల్లీ: కేంద్ర ఎన్నికల సంఘానికి టిడిపి సీనియర్‌ నేత కనకమేడల రవీంద్ర మరో లేఖ రాశారు. సీఎంపై రాయి దాడి కేసులో బొండా ఉమాను ఇరికించేందుకు యత్నినిస్తున్నారని…

ఉప్పల్‌ స్టేడియం వద్ద విద్యార్థి సంఘాల నిరసన

Apr 20,2024 | 14:42

హైదరాబాద్‌: ఉప్పల్‌ స్టేడియంలో ఐపీఎల్‌ టికెట్ల బ్లాక్‌ దందాకు పాల్పడుతున్నారని, దానికి అడ్డుకట్ట వేయాలంటూ విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ఇదే విషయమై హెచ్‌సీఏ క్రికెట్‌ అసోసియేషన్‌…

Bihar: పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్‌ – 24మందికి అస్వస్థత

Apr 20,2024 | 18:39

భోజ్‌పూర్‌ (ఉత్తరప్రదేశ్‌) : పెళ్లి వేడుకలో ఫుడ్‌ పాయిజన్‌ జరిగి దాదాపు 24మంది అస్వస్థతకు గురైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని భోజ్‌పూర్‌లో శుక్రవారం రాత్రి జరిగింది. స్థానిక గ్రామస్థులు…

పోలీసుల బస్సు బోల్తా..  21 మందికి గాయాలు

Apr 21,2024 | 00:34

భోపాల్‌: పోలింగ్‌ విధుల్లో పాల్గొనేందుకు వెళ్లిన పోలీసుల బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పోలీస్‌ సిబ్బందికి తీవ్ర…

సైబర్‌ టవర్స్‌ వద్ద చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

Apr 20,2024 | 14:15

తెలంగాణ : టిడిపి అధినేత చంద్రబాబు పుట్టినరోజు వేడుకలను శనివారం ఉదయం హైదరాబాద్‌లో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. హైటెక్‌ సిటీ సైబర్‌ టవర్స్‌ వద్ద ఐటీ…

ధవలేశ్వరం బ్యారేజ్‌ వద్ద రూ. 8.73 కోట్ల విలువైన బంగారం-వెండి ఆభరణాలు సీజ్‌

Apr 20,2024 | 14:00

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ : ధవలేశ్వరం బ్యారేజ్‌ వద్ద రూ.8.73 కోట్ల విలువైన బంగారం, వెండి ఆభరణాలను అధికారులు సీజ్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి రూరల్‌…

ఒకే కాన్పులో ఆరుగురు పిల్లలు

Apr 20,2024 | 13:19

పాకిస్తాన్‌ : పాకిస్తాన్‌లో అరుదైన సంఘటన జరిగింది. రావల్పిండికి చెందిన ఓ మహిళ ఒకే కాన్పులో ఆరుగురు బిడ్డలకు జన్మనిచ్చింది. నవజాత శిశువుల్లో నలుగురు మగ బిడ్డలు…

స్టోర్స్‌ అద్దాలను ధ్వంసం ఘటన.. ఛేదించిన బంజారాహిల్స్‌ పోలీసులు

Apr 20,2024 | 13:15

బంజారాహిల్స్‌: కారులో ప్రయాణిస్తూ రోడ్డుపై కనిపించిన స్టోర్స్‌ అద్దాలను ధ్వంసం చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్న ఘటనల్లో ఇద్దరు నిందితులను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి.. రిమాండ్‌కు…

బిజెపి తొత్తులుగా మారిన వైసిపి, టిడిపిని ఓడించాలి

Apr 20,2024 | 12:50

ప్రజాశక్తి-గన్నవరం రాష్ట్రంలో తమ స్వార్థ ప్రయోజనాల కోసం వైసిపి, టిడిపి పార్టీలు బిజెపికి తొత్తులుగా మారాయని సిపిఎం గన్నవరం నియోజకవర్గ అభ్యర్థికళ్ళం వెంకటేశ్వరరావు విమర్శించారు. ఇలాంటి పార్టీలను…