వార్తలు

  • Home
  • యుసిసి బిల్లుకు ఉత్తరాఖండ్‌ ఆమోదం

వార్తలు

యుసిసి బిల్లుకు ఉత్తరాఖండ్‌ ఆమోదం

Feb 8,2024 | 09:41

డెహ్రాడూన్‌ / జైపూర్‌ : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.…

శరద్‌పవార్‌ గ్రూపునకు కొత్తపేరు

Feb 8,2024 | 09:30

న్యూఢిల్లీ : శరద్‌పవార్‌ నేతృత్వంలోని గ్రూపునకు పార్టీ పేరుగా ‘నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ-శరద్‌చంద్ర పవార్‌’ ను ఎన్నికల కమిషన్‌ బుధవారం కేటాయించింది. గతేడాది జులైలో మెజారిటీ ఎన్‌సిపి…

ఒమర్‌ అబ్దుల్లా పర్యటనను అడ్డుకున్న పోలీసులు

Feb 8,2024 | 09:28

జమ్ము : నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సి) నాయకులు ఒమర్‌ అబ్దుల్లా మంగళవారం రాజౌరి జిల్లాలోని సుందర్‌బని ప్రాంతంలో పర్యటించకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. జమ్ములోని ఆయన ఇంటికి…

సెనెగల్‌ అధ్యక్ష ఎన్నికల వాయిదాపై పెల్లుబికిన ఆగ్రహం

Feb 8,2024 | 09:27

దకర్‌ : సెనెగల్‌ అధ్యక్ష ఎన్నికలను ఈ ఏడాది డిసెంబరు 15కి వాయిదా వేస్తూ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్‌ అసెంబ్లీ డిప్యూటీలు ఓటు వేయడంపై…

ఇతరులకు కూడా అవకాశం ఇవ్వండి 

Feb 8,2024 | 09:23

రిజర్వేషన్‌ లబ్దిదారులకు సుప్రీం సూచన న్యూఢిల్లీ : కులం ఆధారిత రిజర్వేషన్‌ నుండి ప్రయోజనం పొందిన వారు తమలో వెనుకబడిన మరింత మందికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు…

భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు డాక్టర్‌ జయగోపాల్‌ కన్నుమూత

Feb 8,2024 | 09:21

ప్రజాశక్తి- కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు, అంతర్జాతీయ మానవ హక్కుల నేత, సాంస్కృతిక ఉద్యమకారుడు డాక్టర్‌ జయగోపాల్‌ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా…

కేరళ పట్ల కేంద్రం వివక్షకు వ్యతిరేకంగా నేడు ఢిల్లీలో మహా ధర్నా

Feb 8,2024 | 09:20

పాల్గొననున్న ముఖ్యమంత్రి విజయన్‌, యావన్మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు డిఎంకె కూడా ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో :  కేరళ రాష్ట్రం పట్ల బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…

అమిత్‌షాతో చంద్రబాబు భేటీ 

Feb 8,2024 | 09:11

దాదాపు గంటపాటు మంతనాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బిజెపి పంచన తిరిగి చేరుతున్నారా.. అనే ప్రశ్నకు అవుననే…

పాకిస్తాన్‌లో నేడు సార్వత్రిక ఎన్నికలు

Feb 8,2024 | 09:07

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్‌లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ అసెంబ్లీకి 266 మంది ప్రతినిధులను నేరుగా ఎన్నుకోనున్నారు. వీటిలో 60 స్థానాలు మహిళలకు, 10 స్థానాలు…