యుసిసి బిల్లుకు ఉత్తరాఖండ్ ఆమోదం
డెహ్రాడూన్ / జైపూర్ : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.…
డెహ్రాడూన్ / జైపూర్ : ఉమ్మడి పౌర స్మృతి (యుసిసి) బిల్లును ఉత్తరాఖండ్ అసెంబ్లీ బుధవారం ఆమోదించింది. ఈ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.…
న్యూఢిల్లీ : శరద్పవార్ నేతృత్వంలోని గ్రూపునకు పార్టీ పేరుగా ‘నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ-శరద్చంద్ర పవార్’ ను ఎన్నికల కమిషన్ బుధవారం కేటాయించింది. గతేడాది జులైలో మెజారిటీ ఎన్సిపి…
జమ్ము : నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సి) నాయకులు ఒమర్ అబ్దుల్లా మంగళవారం రాజౌరి జిల్లాలోని సుందర్బని ప్రాంతంలో పర్యటించకుండా పోలీసులు, అధికారులు అడ్డుకున్నారు. జమ్ములోని ఆయన ఇంటికి…
దకర్ : సెనెగల్ అధ్యక్ష ఎన్నికలను ఈ ఏడాది డిసెంబరు 15కి వాయిదా వేస్తూ సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత నేషనల్ అసెంబ్లీ డిప్యూటీలు ఓటు వేయడంపై…
రిజర్వేషన్ లబ్దిదారులకు సుప్రీం సూచన న్యూఢిల్లీ : కులం ఆధారిత రిజర్వేషన్ నుండి ప్రయోజనం పొందిన వారు తమలో వెనుకబడిన మరింత మందికి అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు…
ప్రజాశక్తి- కలెక్టరేట్ (విశాఖపట్నం) : భారత నాస్తిక సమాజం వ్యవస్థాపకులు, అంతర్జాతీయ మానవ హక్కుల నేత, సాంస్కృతిక ఉద్యమకారుడు డాక్టర్ జయగోపాల్ (82) కన్నుమూశారు. గత కొంతకాలంగా…
పాల్గొననున్న ముఖ్యమంత్రి విజయన్, యావన్మంది మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు డిఎంకె కూడా ప్రజాశక్తి- న్యూఢిల్లీ బ్యూరో : కేరళ రాష్ట్రం పట్ల బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం…
దాదాపు గంటపాటు మంతనాలు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు బిజెపి పంచన తిరిగి చేరుతున్నారా.. అనే ప్రశ్నకు అవుననే…
ఇస్లామాబాద్ : పాకిస్తాన్లో గురువారం సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. జాతీయ అసెంబ్లీకి 266 మంది ప్రతినిధులను నేరుగా ఎన్నుకోనున్నారు. వీటిలో 60 స్థానాలు మహిళలకు, 10 స్థానాలు…