వార్తలు

  • Home
  • వైసిపిపై టిడిపి దాడులు

వార్తలు

వైసిపిపై టిడిపి దాడులు

May 13,2024 | 15:03

అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి మండలం మోపిదేవి లంక గ్రామంలో వైసీపీ వారిపై టిడిపి శ్రేణులు దాడిచేశారు. మోపిదేవి లంక గ్రామానికి చెందిన రాజుల పాటి నాగేశ్వరరావు, కేసాని…

ఎండల్లోనూ…హుషారుగా ఓటింగ్

May 13,2024 | 15:10

ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ మండుతున్న ఎండలను సైతం లెక్కచేయకుండా ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్‌ శాసనసభలోని మొత్తం 175 స్థానాలకు, 25 పార్లమెంట్‌ స్థానాలకు సోమవారం…

Lok Sabha polls : 11గంటల సమయానికి 24 శాతం ఓటింగ్‌ నమోదు

May 13,2024 | 14:13

న్యూఢిల్లీ :  లోక్‌సభ ఎన్నికల నాలుగో దశ పోలింగ్‌ కొనసాగుతోంది. 11 గంటల వరకు 24 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల కమిషన్‌ (ఇసి) తెలిపింది. ఎపిలో…

మధ్యాహ్నం ఒంటిగంటకు ఎపిలో 36 శాతం – తెలంగాణలో 40 శాతం పోలింగ్‌

May 13,2024 | 13:33

అమరావతి : ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి ఎపిలో 36 శాతం, తెలంగాణలో 40 శాతం పోలింగ్‌ నమోదయినట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. తెలుగు రాష్ట్రాల్లో…

ఇవిఎంల మొరాయింపుతో కొన్నిచోట్ల ఓటింగ్‌ ఆలస్యం

May 14,2024 | 00:00

ప్రజాశక్తి-ఎన్నికల డెస్క్ రెంటచింతలలోని పోలింగ్‌ కేంద్రం వద్ద టిడిపి, వైసిపి నేతలు పరస్పరంగా దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సత్తెనపల్లి పట్టణంలో శాలివాహన…

ముమ్మరంగా కొనసాగుతున్న ఓటింగ్

May 13,2024 | 13:25

  వైసిపి ఏజెంట్‌పై కత్తితో దాడి బోరకమందలో ముగ్గురు టిడిపి ఏజెంట్లు కిడ్నాప్ క్యూలో నిల్చుని వృద్ధురాలి మృతి ప్రజాశక్తి-ఎలక్షన్‌ డెస్క్‌ రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25…

ఈసీ వెంటనే పోలింగ్‌ పరిస్థితిని చక్కదిద్దాలి : చంద్రబాబు

May 13,2024 | 12:39

అమరావతి : ఈసీ వెంటనే పోలింగ్‌ను సమీక్షించి పరిస్థితిని చక్కదిద్దాలని టిడిపి అధినేత చంద్రబాబు డిమాండ్‌ చేశారు. నేడు పల్నాడు సహా ఎపిలో పలుచోట్ల హింసాత్మక ఘటనలను…

ఓటేసిన తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి

May 13,2024 | 12:34

కొడంగల్‌ (తెలంగాణ) : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దంపతులు కొడంగల్‌లోని ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్‌ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి…