వార్తలు

  • Home
  • ఆర్మీ ఉద్యోగి అదృశ్యం

వార్తలు

ఆర్మీ ఉద్యోగి అదృశ్యం

Jan 18,2024 | 09:09

ప్రజాశక్తి-కొమరోలు (ప్రకాశం జిల్లా) : ప్రకాశం జిల్లా కొమరోలు మండలం ఎర్రపల్లెకు చెందిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యమైన ఘటన బుధవారం ఆలస్యంగా వెలుగు చూసింది. కుటుంబ సభ్యులు…

బాణాసంచా కర్మాగారంలో భారీ పేలుడు.. 20 మంది మృతి

Jan 18,2024 | 09:03

థారులాండ్‌ : థారులాండ్‌లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. సెంట్రల్‌ సుఫాన్‌ బురి ప్రావిన్స్‌లో గల సాలా ఖావో టౌన్‌షిప్‌ సమీపంలోని ఓ బాణాసంచా కర్మాగారంలో భారీ…

‘బుల్లెట్‌’ ట్రైన్‌ రానుంది..! 

Jan 18,2024 | 10:30

చెన్నయ్-మైసూర్‌ దూరం తగ్గనుంది  ప్రత్యేక రైల్వేట్రాక్‌కు భూసేకరణ  పనులు చేపట్టేలా ఎల్‌అండ్‌ టి యత్నం ప్రజాశక్తి -తిరుపతి టౌన్‌ : ఉమ్మడి చిత్తూరు జిల్లా రైల్వే పరంగా…

కార్పొరేట్లే కారణం

Jan 18,2024 | 08:51

ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ఐదుగురి సంపద 2020 నుండి రెట్టింపుకు పైగా పెరిగింది. అదే సమయంలో 4.8 బిలియన్ల మంది… అంటే జనాభాలో 60శాతం మంది మరింత…

జూన్‌లో పెంచుతాం… ఎంత అనేది చెప్పలేం 

Jan 18,2024 | 08:36

‘ప్రజాశక్తి’తో మంత్రి బొత్స ప్రజాశక్తి- విజయనగరం ప్రతినిధి : అంగన్‌వాడీలకు వచ్చే జూన్‌లో వేతనం పెంచుతామని, అయితే, ఎంత పెంచుతామనేది చెప్పబోమని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి…

షోకాజ్‌ నోటీసులతో భయపెట్టలేరు

Jan 18,2024 | 08:33

అధికారులకు వివరణ ఇచ్చిన అంగన్‌వాడీలు  రాష్ట్ర వ్యాప్తంగా 37వ రోజుకు చేరిన సమ్మె ప్రజాశక్తి-యంత్రాంగం: పాదయాత్ర సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సమస్యలను పరిష్కరించాలని…

నాలుగో జాబితాపై కసరత్తు 

Jan 18,2024 | 08:01

తాడేపల్లికి క్యూకట్టిన ఎమ్మెల్యేలు ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రానున్న పార్లమెంట్‌, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి బరిలో వుండే అభ్యర్థులను ఎంపిక చేసేందుకు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో…

అయోధ్య వెళ్లం : పవార్‌, లాలూప్రసాద్‌

Jan 18,2024 | 07:59

న్యూఢిల్లీ : అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం లేదని ఎన్‌సిపి అధినేత శరద్‌ పవార్‌, ఆర్‌జెడి అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ ప్రకటించారు. అయోధ్యలో…

‘నిరవధిక’ దీక్షలు ప్రారంభం 

Jan 18,2024 | 13:28

శిబిరాన్ని ప్రారంభించిన ఎంఎల్‌సి లక్ష్మణరావు  ప్రభుత్వం మొండి పట్టువైఖరి వీడాలని హితవు దీక్షలలో 15 మంది అంగన్‌వాడీ నేతలు పలు సంఘాల మద్దతు ప్రజాశక్తి – అమరావతి…