వార్తలు

  • Home
  • చెన్నైలో భారీ వర్షాలు.. స్కూల్స్‌, కాలేజీలకు సెలవు

వార్తలు

చెన్నైలో భారీ వర్షాలు.. స్కూల్స్‌, కాలేజీలకు సెలవు

Jan 8,2024 | 10:07

తమిళనాడు (చెన్నై) : తమిళనాడులో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ…

నేడు రౌండ్‌ టేబుల్‌ సమావేశం

Jan 8,2024 | 08:10

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో:రాష్ట్రంలో జరుగుతున్న సమ్మెలు, ప్రభుత్వ వైఖరిని చర్చించేందుకు సిపిఎం ఆధ్వర్యాన రౌండ్‌టేబుల్‌ సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేసినట్లు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ ఆదివారం ఒక…

మాజీ మావోయిస్టు దారుణ హత్య

Jan 8,2024 | 08:10

మృతుడు ఎమ్మెల్సీ పోతుల సునీత సోదరుడు ప్రజాశక్తి తుగ్గలి కర్నూలు జిల్లా :తుగ్గలి మండలం పెండేకల్‌ రైల్వే జంక్షన్‌లో శనివారం రాత్రి మాజీ మావోయిస్టు దారుణ హత్యకు…

జానపద కళలను పరిరక్షించుకోవాలి- ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గొమాంగో

Jan 8,2024 | 08:09

ప్రజాశక్తి – పలాస (శ్రీకాకుళం) :పాశ్చాత్య ప్రభావంతో మరుగునపడిపోతున్న జానపద కళలను పరిరక్షించుకోవాలని ఒడిశా మాజీ ముఖ్యమంత్రి గిరిధర్‌ గొమాంగో అన్నారు. శ్రీకాకుళం జిల్లా పలాస మండలం…

తెలుగు మహా సభలు ఒక చారిత్రక ఘట్టం : బండారు దత్తాత్రేయ

Jan 8,2024 | 08:08

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం:రాజమహేంద్రవరంలో నిర్వహిస్తున్న అంతర్జాతీయ తెలుగు మహా సభలు ఒక చారిత్రక ఘట్టమని హర్యానా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ అన్నారు. ఆదివారం మూడో రోజు తెలుగు మహాసభల్లో ఆయన…

వైద్య ఆరోగ్యశాఖలో జీరో వెకెన్సీ విధానం

Jan 8,2024 | 08:08

– వైద్యుల సదస్సులో మంత్రి విడదల రజనీ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:వైద్య ఆరోగ్యశాఖలో జీరో వెకెన్సీ విధానంతో ఎప్పటికప్పుడు ఖాళీలను భర్తీ చేస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ…

పానకాల స్వామికి కిరీటాన్ని సమర్పించిన నారా కుటుంబం

Jan 8,2024 | 08:07

ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా):మంగళగిరిలోని ప్రముఖ ఆలయాలను టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ కుటుంబ సమేతంగా ఆదివారం సందర్శించారు. తల్లి భువనేశ్వరి, భార్య బ్రాహ్మిణి,…

అంగన్‌వాడీలపై ఎస్మా ప్రయోగిస్తే పతనం ఖాయం

Jan 8,2024 | 08:07

– వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి వెంకట్‌ ప్రజాశక్తి-గుంటూరు జిల్లా ప్రతినిధి:అంగన్‌వాడీ మహిళలపై ఎస్మా ప్రయోగించాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యవసాయ కార్మిక సంఘం…

ఫిబ్రవరి 8న దళిత సింహ గర్జన

Jan 8,2024 | 08:07

-పది లక్షల మందితో రాజమహేంద్రవరంలో సభ : హర్ష కుమార్‌ ప్రజాశక్తి-రాజమహేంద్రవరం:వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం దళితులకు చేసిన ద్రోహాన్ని ఎండగట్టేందుకు ఫిబ్రవరి ఎనిమిదిన దళిత సింహగర్జన ఏర్పాటు…