జగన్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోడీ
ప్రజాశక్తి-అమరావతి :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ను విష్…
ప్రజాశక్తి-అమరావతి :ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ ద్వారా సీఎం జగన్ను విష్…
న్యూఢిల్లీ : ‘ క్రిమినల్ ‘ బిల్లులోని కొన్ని నిబంధనలను సవాలు చేస్తూ ఇండియన్ నేషనల్ డెవలప్మెంటల్, ఇన్క్లూజివ్ అలయన్స్ (ఇండియా) ఫోరమ్ సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది.…
ఢిల్లీ : పార్లమెంట్ లో ఎంపీల సస్పెన్షన్ కు వ్యతిరేకంగా వివక్ష ఎంపీలు పార్లమెంటు వద్ద నిరసన చేపట్టారు. పార్లమెంటు నుంచి విజయ్ చౌక్ వరకు ర్యాలీ…
గత 24 గంటల్లో 358 కేసుల నమోదు జేఎన్.1 కేసుల్లోనూ పెరుగుదల ఢిల్లీ : దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. గత 24…
ప్రజాశక్తి-విజయవాడ : ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్లిన ఓ యువతి కారులో ప్రయాణిస్తూ మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ ప్రసాదంపాడుకు చెందిన…
భార్య మృతి.. భర్త సేఫ్ ప్రజాశక్తి-ఉండ్రాజవరం : పెళ్లయి వారంరోజులు కూడా కాలేదు నదిలో దూకి నవ దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. దంపతులిద్దరు నదిలోకి దూకగా ప్రాణభయంతో…
కెఆర్ఎంబికి తెలంగాణ లేఖ ప్రజాశక్తి- హైదరాబాద్ బ్యూరో : నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) నిబంధనలకు విరుద్ధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మిస్తోందని, దీనిని…
ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : మున్సిపల్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు నాలుగున్నరేళ్లు దాటినా పరిష్కారం చూపనందున తక్షణం…
ఆగివున్న లారీ ని ఢీకొన్న మరో లారీ ఇద్దరు వ్యక్తులు మృతి ప్రజాశక్తి – మార్టూరు రూరల్ : జాతీయరహదారిపై ఆగి ఉన్న లారీ ని వెనుక నుండి…