వార్తలు

  • Home
  • వాగ్దానాలు కాదు..నిధులు, ఉత్తర్వులు ఇవ్వండి

వార్తలు

వాగ్దానాలు కాదు..నిధులు, ఉత్తర్వులు ఇవ్వండి

Feb 5,2024 | 11:34

మోడీకి ఎఐఆర్‌టిడబ్ల్యూఎఫ్‌ విజ్ఞప్తి న్యూఢిల్లీ : ఈ నెల 2న ‘భారత్‌ మొబలిటీ సమ్మిట్‌’ను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలను అఖిల భారత రోడ్‌…

అసెంబ్లీకి వెళ్లే ఎమ్మెల్యేలను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిది ? : బాలకృష్ణ

Feb 5,2024 | 11:31

అమరావతి : అసెంబ్లీకి వెళ్లే సభ్యులను అడ్డుకునే హక్కు పోలీసులకు ఎక్కడిది ? అని టిడిపి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ధ్వజమెత్తారు. సోమవారం ఉదయం సచివాలయం అగ్నిమాపక…

ప్రభుత్వ రంగ సంస్థల ప్రయివేటీకరణ దారుణం

Feb 5,2024 | 11:27

స్టీల్‌ప్లాంట్‌ కాంట్రాక్ట్‌ లేబర్‌ యూనియన్‌ ప్రజాశక్తి – కలెక్టరేట్‌ (విశాఖపట్నం) : దేశాభివృద్ధిలో కీలకపాత్ర పోషించిన ప్రభుత్వ రంగ సంస్థలను కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ప్రయివేటుపరం చేయడం…

ఖర్చుకాని రూ.7,539 కోట్ల విద్యా రంగం బడ్జెట్‌

Feb 5,2024 | 11:24

సమగ్ర శిక్ష, మధ్యాహ్న భోజనం నిధులే యుజిసికి తగ్గిన కేటాయింపులు ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర ప్రభుత్వం 2023-24లో విద్యారంగం నిధుల వ్యయం కంటే రూ.7,539 కోట్లు…

తెలుగు ప్రజలు ఎక్కడున్నా మనవారే…

Feb 5,2024 | 11:18

పద్మ అవార్డు గ్రహీతలకు ప్రతినెలా రూ.25వేల పింఛను పద్మ అవార్డు గ్రహీతలకు సిఎం సన్మానం ప్రజాశక్తి – హైదరాబాద్‌ బ్యూరో : తెలుగు ప్రజలు ఏ ప్రాంతంలో…

పుస్తకాలు సమాజాన్ని ప్రభావితం చేస్తాయి

Feb 5,2024 | 11:14

మంత్రి అంబటి రాంబాబుశ్రీ సత్తెనపల్లిలో ప్రజాశక్తి బుకహేౌస్‌ ప్రారంభోత్సవం ప్రజాశక్తి-సత్తెనపల్లి (పల్నాడు జిల్లా) : సమాజాన్ని ప్రభావితం చేయగలిగే శక్తిగల పుస్తకాలు ప్రజాశక్తి బుకహేౌస్‌లో దొరుకుతాయని రాష్ట్ర…

యుసిసి ఆమోదం కోసం

Feb 5,2024 | 10:51

నేటి నుంచి ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు డెహ్రాడూన్‌ : సోమవారం నుంచి ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. నాలుగు రోజుల పాటు జరిగే ఈ…

కాల్పులు జరిపిన బిజెపి ఎమ్మెల్యేపై ఎస్‌సి, ఎస్‌టి కేసు

Feb 5,2024 | 10:49

థానే : పోలీస్‌ స్టేషన్‌లోనే శివసేన నాయకుడిపై కాల్పులకు దిగిన మహారాష్ట్రలోని బిజెపి ఎమ్మెల్యే గణపత్‌ గైక్వాడ్‌పై ఎస్‌సి, ఎస్‌టి (వేధింపులు నిరోధక) చట్టం కింద కేసు…

వచ్చే ఏడాది నుండి ఐబీ విధానం వస్తుంది : గవర్నర్‌

Feb 5,2024 | 11:11

అమరావతి : ఎపి విద్యా విధానంలో వచ్చే ఏడాది నుండి ఐబీ విధానం అమల్లోకి వస్తుందని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ ప్రకటించారు. ఎపి అసెంబ్లీ సమావేశాలు సోమవారం…