వార్తలు

  • Home
  • ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటన – హైఅలర్ట్‌

వార్తలు

ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటన – హైఅలర్ట్‌

Mar 4,2024 | 13:15

ఆదిలాబాద్‌ : ఆదిలాబాద్‌లో ప్రధాని మోడి పర్యటించనున్న వేళ … అధికారులు హైఅలర్ట్‌ విధించారు. మొత్తం 2 వేల మంది పోలీసులతో మూడంచెల భద్రతను అధికారులు ఏర్పాటు…

కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివృద్ధికి ఆటంకం : సిఎం రేవంత్‌

Mar 4,2024 | 12:16

ఆదిలాబాద్‌ : కేంద్రంతో ఘర్షణ వైఖరి ఉంటే రాష్ట్రాభివఅద్ధికి ఆటంకం అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. సోమవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడి ఆదిలాబాద్‌లో పర్యటిస్తున్నారు. ఈ…

రేపు విశాఖలో సీఎం జగన్‌ పర్యటన

Mar 4,2024 | 12:18

ప్రజాశక్తి-అమరావతి : సీఎం జగన్‌ మంగళవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. ఉదయం 9.10 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి విశాఖ చేరుకుంటారు. అక్కడి రాడిసన్‌ బ్లూ రిసార్ట్స్‌లో…

జిల్లా కేంద్రానికి చేరిన పదోతరగతి ప్రశ్నాపత్రాలు

Mar 4,2024 | 11:37

ప్రజాశక్తి-అనంతపురం సిటీ : అనంతపురం జిల్లా కేంద్రానికి పదవతరగతి ప్రశ్నాపత్రాలు సోమవారం చేరాయి. వీటిని జిల్లా రెవెన్యూ అధికారి రామకృష్ణారెడ్డి డిఈఓ బి.వరలక్ష్మి , ఏసి గోవింద…

కాల్పుల విరమణకు తక్షణమే ఆమోదించాలి : అమెరికా ఉపాధ్యక్షురాలు

Mar 4,2024 | 11:34

వాషింగ్టన్‌ :    గాజాలో ప్రతిపాదిత ఆరువారాల కాల్పుల విరమణ ఒప్పందాన్ని తక్షణమే ఆమోదించాలని అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ పిలుపునిచ్చారు. అదే సమయంలో గాజాలోకి తగిన…

ఆరని కార్చిచ్చు – పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో టెక్సాస్‌ విలవిల

Mar 4,2024 | 11:31

టెక్సాస్‌ : వారం రోజుల క్రితం టెక్సాస్‌ అడవులను అంటుకున్న మంటలు అడ్డు అదుపు లేకుండా వ్యాపిస్తూనే ఉన్నాయి. కార్చిచ్చును అదుపులోకి తీసుకురావడానికి అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా…

నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో సోదాలు..

Mar 4,2024 | 11:27

ప్రజాశక్తి-నెల్లూరు : నెల్లూరు జిల్లాలో టీడీపీ నేతల ఇళ్లల్లో పోలీసులు సోదాలు చేస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో.. నేతల ఇళ్లలో భారీ ఎత్తున నగదు నిల్వలు ఉన్నాయన్న…

సియోల్‌లో డాక్టర్ల భారీ ర్యాలీ

Mar 4,2024 | 11:26

సియోల్‌ : మెడికల్‌ స్కూల్‌ అడ్మిషన్ల సంఖ్యను భారీగా పెంచాలన్న ప్రభుత్వ .యోచనకు వ్యతిరేకంగా గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న జూనియర్‌ డాక్టర్లకు మద్దతుగావేలాది మంది…

పాక్‌లో వర్ష బీభత్సం : 29 మంది దుర్మరణం

Mar 4,2024 | 11:22

పెషావర్‌ : పాకిస్తాన్‌లో గత 48 గంటలుగా కురుస్తున్న వర్షాలు పెను బీభత్సాన్ని సృష్టించాయి. ఇప్పటివరకు అందిన సమాచారాన్ని బట్టి 29 మంది మరణించారు. మరో 50…