ఐద్వా సీనియర్ నాయకురాలు వెంకాయమ్మ మృతి
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : సిపిఎం సానుభూతిపరురాలు మరియు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సీనియర్ నాయకురాలు పాలు పూరి వెంకాయమ్మ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ బుధవారం…
ప్రజాశక్తి-తాడేపల్లిగూడెం : సిపిఎం సానుభూతిపరురాలు మరియు అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం సీనియర్ నాయకురాలు పాలు పూరి వెంకాయమ్మ గుండెకు సంబంధించిన వ్యాధితో బాధపడుతూ బుధవారం…
డిఎస్ఎంఎం జాతీయ నాయకులు వి శ్రీనివాసరావు ప్రజాశక్తి – అమరావతి బ్యూరోసావిత్రిభాయి స్ఫూర్తితో రాజ్యాంగ హక్కులను, పోరాడి సాధించుకున్న రిజర్వే షన్లను కాపాడుకుందామని డిఎస్ఎంఎం జాతీయ…
న్యూఢిల్లీ : పార్లమెంట్ భద్రతా వైఫల్యం కేసులో అరెస్టయిన నీలమ్ ఆజాద్ పోలీస్ రిమాండ్ను సవాలు చేస్తూ దాఖలు చేసిన పిటిషన్ను ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది.…
హైదరాబాద్ : సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు తెలంగాణ హైకోర్టులో మరోసారి నిరాశ ఎదురయింది. ‘వ్యూహం’ చిత్రాన్ని వర్మ తెరకెక్కించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం…
అనేక చోట్ల సిఐటియు నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు మరి కొంతమందిని పోలీస్ స్టేషన్ కి తరలింపు అంగన్వాడీలకు సైతం నోటీసులు జారీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న…
బీరూట్ : పాలస్తీనియన్లపై ఇజ్రాయిల్ సాగిస్తున్న నరమేథం మంగళవారం లెబనాన్ రాజధాని బీరూట్కు చేరుకుంది. ఇజ్రాయిల్ ద్రోహపూరిత దాడిలో హమాస్ డిప్యూటీ నేత సలేహ్ అల్ -అరూరీని…
ప్రజాశక్తి-అంబేద్కర్ కోనసీమ : డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో యుటిఎఫ్ ఉపాధ్యాయులు కలెక్టరేట్ వద్ద బుధవారం పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. పిఆర్సి, డిఎ చెల్లించాలని,…
న్యూఢిల్లీ : అదానీ గ్రూప్పై హిండెన్ బర్గ్ నివేదికపై మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ చేస్తున్న దర్యాప్తును ప్రత్యేక దర్యాప్తు సంస్థ (సిట్)కి బదిలీ చేయడానికి సుప్రీంకోర్టు…
హైదరాబాద్: చర్లపల్లిలోని మధుసూదన్రెడ్డి నగర్లో భారీ పేలుడు సంభవించింది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీలో పేలుడు ధాటికి మ్యాన్ హౌల్ మూత ఎగిరిపడింది. భారీ శబ్ధం రావడంతో స్థానికులు…