వార్తలు

  • Home
  • భద్రాద్రి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎస్‌

వార్తలు

భద్రాద్రి సీతారాములకు పట్టువస్త్రాలు సమర్పించనున్న సీఎస్‌

Apr 17,2024 | 10:45

భద్రాద్రి :భద్రాద్రి ఆలయంలో బుధవారం సీతారాముల జగత్కల్యాణం అంగరంగ వైభవంగా జరగనుంది. ఇప్పటికే భద్రాద్రి ఆలయంలో వైభోపేతంగా తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. ఇందులో భాగంగా నేడు…

బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు ఈసి నోటీసులు

Apr 17,2024 | 10:32

తెలంగాణ : బిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌కు ఈసీ నోటీసులు ఇచ్చింది. నిన్న (మంగళవారం) ఈసీ నోటీసులు పంపించింది. కాగా, ఈనెల ఐదో తేదీన సిరిసిల్లలో జరిగిన బిఆర్‌ఎస్‌…

రాష్ట్రంలో మండుతోన్న ఎండలు – నేడు 46 మండలాల్లో తీవ్ర వడగాల్పులు

Apr 17,2024 | 10:14

అమరావతి : రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. వడగాలుల తీవ్రత పెరుగుతోంది. ద్రోణి ప్రభావంతో గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు కొంతవరకు తగ్గుముఖం పట్టినట్టు కనిపించినా.. మళ్లీ భానుడి…

దేశ ప్రజలకు ప్రధాని మోడి శ్రీరామనవమి శుభాకాంక్షలు

Apr 17,2024 | 09:25

న్యూఢిల్లీ : శ్రీరామ నవమి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధానమంత్రి నరేంద్ర మోడి శుభాకాంక్షలు తెలిపారు. ” శ్రీరామ నవమి సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న నా కుటుంబ…

యుఏఈని ముంచెత్తిన వరదలు -ఒమన్‌లో భారీ వర్షాలకు 18మంది మృతి

Apr 17,2024 | 08:42

యుఏఈ : యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)ను భారీ వర్షాలు ముంచెత్తాయి. ఒమన్‌లో కురిసిన ఎడతెరిపిలేని వానలకు 18మంది మృతి చెందారు. మంగళవారం కురిసిన భారీ వర్షాలకు…

శ్రీ సీతారాముల ఆశీస్సులతో ప్రజలందరికీ సకల శుభాలు కలగాలి : సిఎం జగన్‌

Apr 17,2024 | 08:18

తాడేపల్లి (గుంటూరు) : శ్రీ సీతారాముల ఆశీస్సులతో, రాష్ట్రానికి, ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సిఎం జగన్‌ ఆశించారు. నేడు శ్రీరామనవమిని పురస్కరించుకొని …. ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌…

ఆకట్టుకుంటున్న సలీం ప్రచారం

Apr 17,2024 | 07:39

ప్రజలతో మమేకమవుతోన్న సిపిఎం అభ్యర్థి  ముర్షీదాబాద్‌లో టిఎంసి, బిజెపికి చెమటలు ప్రజాశక్తి- న్యూఢిల్లీ ప్రతినిధి : ముర్షిదాబాద్‌… పశ్చిమబెంగాల్‌లో రాజ కీయంగా అత్యంత ప్రతిష్టాత్మక లోక్‌సభ స్థానాల్లో…

ఎన్‌టిఆర్‌ జిల్లాలో పోటీ ఆసక్తికరం

Apr 17,2024 | 03:40

కేశినేని సోదరులు ముఖాముఖి పోటీ  ‘కార్పొరేట్‌’ నేత సుజనా చౌదరి ఎదురీత ఎన్‌టిఆర్‌ జిల్లాలో విజయవాడ ఎంపితోపాటు ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ ఆసక్తికరంగా ఉంది. రాజధాని…