మల్లన్న ప్రసాదంలో మాంసపు ముక్క – ఆలయ అధికారులకు ఫిర్యాదు
ప్రజాశక్తి – శ్రీశైలం: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం మల్లన్న ప్రసాదంలో మాంసపు ముక్క వచ్చినట్లు దేవస్థానం అధికారులకు యాత్రికుడు హరీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాదుకు…
ప్రజాశక్తి – శ్రీశైలం: నంద్యాల జిల్లాలోని శ్రీశైలం దేవస్థానం మల్లన్న ప్రసాదంలో మాంసపు ముక్క వచ్చినట్లు దేవస్థానం అధికారులకు యాత్రికుడు హరీష్ రెడ్డి ఫిర్యాదు చేశారు. హైదరాబాదుకు…
– సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిహెచ్.నర్సింగరావు పిలుపు ప్రజాశక్తి – కలెక్టరేట్ (విశాఖపట్నం) :రవాణా రంగం కార్మికు హక్కుల సాధన కోసం కేంద్ర కార్మిక సంఘాలు…
ప్రజాశక్తి-పల్నాడు: జిల్లారాష్ట్రంలో ఖాళీగా ఉన్న 25 వేల టీచర్ పోస్టుల భర్తీ కోసం మెగా డిఎస్సి విడుదల చేయాలని, విద్యా రంగాన్ని బలోపేతం చేయాలనే డిమాండ్తో డివైఎఫ్ఐ,…
ప్రజాశక్తి- సింగరాయకొండ (ప్రకాశం జిల్లా): పిజి చదివినా ఉద్యోగం రాలేదని ఓ యువతి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన సింగరాయకొండ రైల్వేస్టేషన్లో శుక్రవారం చోటు…
– ఆశాలపై పెట్టిన కేసులను తక్షణమే ఎత్తేయాలి – సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ – రాష్ట్ర వ్యాప్తంగా విధుల బహిష్కరణ ప్రజాశక్తి-యంత్రాంగం: ‘చలో విజయవాడ’ సందర్భంగా పోలీసుల…
ప్రజాశక్తి – ఉక్కునగరం (విశాఖపట్నం) :నల్ల వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా విజయం సాధించిన రైతు ఉద్యమ స్ఫూర్తితో వైజాగ్ స్టీల్ప్లాంట్ పరిరక్షణకు పోరాటం కొనసాగిస్తున్నట్లు విశాఖ ఉక్కు…
ప్రజాశక్తి-విజయవాడ : రాష్ట్రంలోని ప్రధాన పార్టీలు బిజెపితో కలిసి పనిచేయడానికి సిద్ధ పడటంపై సిపిఎం, సిపిఐ రాష్ట్ర కార్యదర్శులు వి శ్రీనివాసరావు, కె రామకృష్ణ విజయవాడలో మీడియా…
– టిడిపి, వైసిపిలకు ఓటు వేస్తే బిజెపికి వేసినట్టే – పిసిసి అధ్యక్షులు వైఎస్.షర్మిల ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి, చాగల్లు :బిజెపికి గులాంగిరీ చేసే పార్టీలను ఓడించాలని…
మాస్కో : ప్రపంచ యుద్ధాలపై ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఎఐ) ప్రభావం పడనుందని రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్నారు. ఆయన తాజాగా ఫాక్స్ న్యూస్ జర్నలిస్టు టక్కర్ కార్లసన్తో…