వార్తలు

  • Home
  • గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల

వార్తలు

గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల

Apr 25,2024 | 13:34

హైదరాబాద్‌ : గాంధీభవన్‌లో బీజేపీపై కాంగ్రెస్‌ ఛార్జ్‌షీట్‌ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్‌ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల…

యూత్‌ కాంగ్రెస్‌ నేతల ఆందోళన.. ఉప్పల్‌ స్టేడియం ఉద్రిక్తత

Apr 25,2024 | 13:08

హైదరాబాద్‌ :ఉప్పల్‌ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్‌ సీజన్‌-17 లో భాగంగా హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో హైదరాబాద్‌ వర్సెస్‌ బెంగళూరు మ్యాచ్‌ జరగనుంది. అయితే…

సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌దే విజయం : ముప్పాళ్ళ

Apr 25,2024 | 13:01

ప్రజాశక్తి-మంగళగిరి : దేశ వ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్‌ వేదిక విజయం ఖాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. గురువారం…

మహారాష్ట్ర సైబర్‌ క్రైమ్‌ నోటీసులు.. చిక్కుల్లో తమన్నా

Apr 25,2024 | 12:54

ప్రముఖ నటి, స్టార్‌ హీరోయిన్‌ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. ఐపీఎల్‌ 2023 మ్యాచులను నిబంధనలకు విరుద్ధంగా మహాదేవ్‌ బెట్టింగ్‌ యాప్‌కు అనుబంధంగా ఉన్న ఫెయిర్‌ ప్లే…

అమెరికా వ్యాప్తంగా విద్యార్థుల నిరసనలు ..

Apr 25,2024 | 12:18

వాషింగ్టన్‌ : గత కొన్ని వారాలుగా గాజాకు సంఘీభావంగా అమెరికా వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. కొలంబియా, యేల్‌, న్యూయార్క్‌ యూనివర్శిటీలతో పాటు పలు…

జొన్నా శివశంకరరావు ఎన్నికల ప్రచారం

Apr 25,2024 | 12:07

ప్రజాశక్తి-తాడేపల్లి : ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు గురువారంనాడు తన ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ఇండియా కూటమిలో…

ప్రమాదానికి గురైన ఎయిర్‌ఫోర్స్‌ విమానం

Apr 25,2024 | 12:04

రాజస్థాన్‌ : ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ జిల్లాలో కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌ ఎక్స్‌…

దక్షిణ లెబనాన్‌పై దాడులు చేపడుతున్న భద్రతా దళాలు : ఇజ్రాయిల్

Apr 25,2024 | 11:48

జెరూసలెం : దక్షిణ లెబనాన్‌లో తమ దళాలు ప్రమాదకర  దాడులు చేపడుతున్నాయని  ఇజ్రాయిల్‌ రక్షణ మంత్రి యోవ్‌ గాలంట్‌ బుధవారం పేర్కొన్నారు. అయితే భూతల దళాలు సరిహద్దును…

చంద్రబాబు స్క్రిప్ట్‌ చదివేవారు వైఎస్‌ వారసులా?

Apr 25,2024 | 12:53

పసుపు చీరకట్టుకుని వాళ్ల కుట్రలో భాగస్వాములయ్యారు అవినాష్‌ తప్పుచేయలేదని నమ్మా…అందుకే టిక్కెట్టు ఇచ్చా పులివెందులలో సిఎం వైఎస్‌ జగన్‌ భావోద్వేగ ప్రసంగం ప్రజాశక్తి-కడప : ఒక్కడిగా తనను…