గాంధీభవన్లో బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల
హైదరాబాద్ : గాంధీభవన్లో బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల…
హైదరాబాద్ : గాంధీభవన్లో బీజేపీపై కాంగ్రెస్ ఛార్జ్షీట్ విడుదల చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నయవంచన పేరుతో ఛార్జ్షీట్ విడుదల చేశారు. పదేళ్లలో బీజేపీ మోసం-వందేళ్ల…
హైదరాబాద్ :ఉప్పల్ స్టేడియం వద్ద ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. ఐపీఎల్ సీజన్-17 లో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో హైదరాబాద్ వర్సెస్ బెంగళూరు మ్యాచ్ జరగనుంది. అయితే…
ప్రజాశక్తి-మంగళగిరి : దేశ వ్యాప్తంగా రానున్న సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా బ్లాక్ వేదిక విజయం ఖాయమని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. గురువారం…
ప్రముఖ నటి, స్టార్ హీరోయిన్ తమన్నా భాటియా చిక్కుల్లో పడింది. ఐపీఎల్ 2023 మ్యాచులను నిబంధనలకు విరుద్ధంగా మహాదేవ్ బెట్టింగ్ యాప్కు అనుబంధంగా ఉన్న ఫెయిర్ ప్లే…
వాషింగ్టన్ : గత కొన్ని వారాలుగా గాజాకు సంఘీభావంగా అమెరికా వ్యాప్తంగా విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడుతున్నారు. కొలంబియా, యేల్, న్యూయార్క్ యూనివర్శిటీలతో పాటు పలు…
ప్రజాశక్తి-తాడేపల్లి : ఇండియా కూటమి బలపర్చిన సిపిఎం మంగళగిరి అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి జన్నా శివశంకరరావు గురువారంనాడు తన ఎన్నికల ప్రచారాన్ని పెద్దఎత్తున నిర్వహించారు. ఇండియా కూటమిలో…
రాజస్థాన్ : ఇండియన్ ఎయిర్ఫోర్స్కు చెందిన ఓ విమానం ప్రమాదానికి గురైంది. గురువారం ఉదయం రాజస్థాన్లోని జైసల్మేర్ జిల్లాలో కుప్పకూలిపోయింది. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఎక్స్…
జెరూసలెం : దక్షిణ లెబనాన్లో తమ దళాలు ప్రమాదకర దాడులు చేపడుతున్నాయని ఇజ్రాయిల్ రక్షణ మంత్రి యోవ్ గాలంట్ బుధవారం పేర్కొన్నారు. అయితే భూతల దళాలు సరిహద్దును…
పసుపు చీరకట్టుకుని వాళ్ల కుట్రలో భాగస్వాములయ్యారు అవినాష్ తప్పుచేయలేదని నమ్మా…అందుకే టిక్కెట్టు ఇచ్చా పులివెందులలో సిఎం వైఎస్ జగన్ భావోద్వేగ ప్రసంగం ప్రజాశక్తి-కడప : ఒక్కడిగా తనను…