గవర్నర్ ప్రసంగం చూస్తే కాంగ్రెస్ మేనిఫెస్టోను చదివినట్లు ఉంది : కడియం
హైదరాబాద్: ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చేసిన ప్రసంగంలో కొత్తదనం కనిపించలేదని.. రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి స్పష్టత ఇవ్వలేదని బిఆర్ఎస్ ఎమ్మెల్యే…