ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా?
కిర్లంపూడి : ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. గతంలో రేపు వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి…
కిర్లంపూడి : ముద్రగడ పద్మనాభం వైసీపీలో చేరిక వాయిదా పడింది. గతంలో రేపు వైసీపీలో చేరతానని ఆయన ప్రకటించారు. అయితే, సెక్యూరిటీ కారణాలతో కిర్లంపూడి నుంచి తాడేపల్లి…
బెంగళూరు: రామేశ్వరం కెఫే బాంబు పేలుడు కేసులో కీలక వ్యక్తిని జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. బుధవారం కర్ణాటకలోని బళ్లారి జిల్లాలో కస్టడీలోకి తీసుకున్నట్లు ఎన్ఐఏ…
సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు ప్రజాశక్తి-విజయవాడ : ఆసుపత్రులకు ఇవ్వాల్సిన రూ.1400 కోట్ల ఆరోగ్య శ్రీ బకాయిలను వెంటనే విడుదల చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి…
ఇంటర్నెట్ : సాధారణ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కాబోతున్న తరుణంలో దేశంలో రాజకీయ పార్టీల ఎత్తులు, పొత్తులు ఒకవైపు, సైద్దాంతిక చర్చ, ప్రజా సమస్యలపై మరోవైపు చర్చలు…
చిలకలూరిపేట: బప్పూడిలో నిర్వహించనున్న ఉమ్మడి కూటమి సభ కోసం దేశమంతా ఎదురుచూస్తోందని టిడిపి సీనియర్ నేత, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. చిలకలూరిపేటలో నిర్వహించిన విలేకర్ల…
బెంగళూరు : వర్షాభావ పరిస్థితులు తలెత్తితే ఎలాంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందో బెంగళూరునే ఉదాహరణగా చెప్పుకోవచ్చు. వర్షాలు పడక, బోర్లు ఎండిపోయి.. తాగడానికి నీరు లేక బెంగళూరు…
తిరుపతి : తిరుమలలో బుధవారం యాత్రికుల రద్దీ కొనసాగుతోంది. తిరుమలలో టోకెన్లు లేని యాత్రికులకు శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం పడుతోంది. వెంకన్న సర్వ దర్శనం…
జపాన్ : జపాన్ చేపట్టిన తొలి ప్రయివేటు రాకెట్ ప్రయోగం విఫలమైంది. ఈ ఘటన పశ్చిమ జపాన్లోని వకయమ ప్రిఫిక్చర్లోని లాంచ్ ప్యాడ్లో చోటు చేసుకొంది. స్థానిక…
వరంగల్ : కరీంనగర్ జిల్లా జమ్మికుంట మండలం తహశీల్దార్గా పనిచేస్తున్న రజని ఇంటిపై అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం ఉదయం నుంచి దాడులు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్…