వార్తలు

  • Home
  • జనసేన కార్యకర్తను పరామర్శించిన సాయి దుర్గా తేజ్‌

వార్తలు

జనసేన కార్యకర్తను పరామర్శించిన సాయి దుర్గా తేజ్‌

May 7,2024 | 13:01

ప్రజాశక్తి-కాకినాడ : పిఠాపురంలో తన మేనమామ, జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ గెలుపు కోసం సినీ హీరో, మెగా మేనల్లుడు సాయి దుర్గా తేజ్‌ ఆదివారం నిర్వహించిన…

ట్రిపుల్‌ఐటిలో ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరణ

May 7,2024 | 12:51

ప్రజాశక్తి – వేంపల్లె (వైఎస్‌ఆర్‌ జిల్లా) : ఆర్‌జెయుకెటి యూనివర్సిటీ పరిధిలోని ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం, నూజివీడు ట్రిపుల్‌ఐటిలో 2024-25 విద్యా సంవత్సరానికి ప్రవేశాల నిమిత్తం సోమవారం…

నిధులు విడుదలను అడ్డుకున్న ఈసీ.. హైకోర్టుకు లబ్ధిదారులు

May 7,2024 | 12:40

ప్రజాశక్తి-అమరావతి : ఎలక్షన్‌ కోడ్‌ నేపథ్యంలో ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుకు ఎన్నికల సంఘం అనుమతి నిరాకరించడంపై లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించారు. చేయూత కింద నిధుల విడుదలను…

సోమలలో గాలి వాన బీభత్సం

May 7,2024 | 12:45

సోమల (చిత్తూరు) : సోమల మండలంలో సోమవారం రాత్రి 8 గంటల నుండి తొమ్మిది గంటల 20 నిమిషాల వరకు గాలి వాన బీభత్సం సృష్టించింది. మొదట…

ధాన్యం రాశులు దగ్ధం.. రూ.6 లక్షల మేర ఆస్తి నష్టం

May 7,2024 | 12:13

 కోరంగి పోలీస్‌ స్టేషన్లో ఫిర్యాదు చేసిన కౌలు రైతులు ప్రజాశక్తి- తాళ్లరేవు (కాకినాడ) : తాళ్ళరేవు మండలం పటవల గ్రామంలో ఒక పశువుల పాక, ధాన్యం రాసులు…

పవన్‌ కళ్యాణ్‌కు మద్దతుగా చిరంజీవి వీడియో..!

May 7,2024 | 11:56

ప్రజాశక్తి-అమరావతి : పిఠాపురం నియోజకవర్గంలో పవన్‌ కళ్యాణ్‌కు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేస్తూ చిరంజీవి మంగళవారం ట్విట్టర్‌లో వీడియో పోస్ట్‌ పెట్టాడు. వీడియోలో మెగాస్టార్‌ మాట్లాడుతూ..…

ఓటులో పొరపాటు-మళ్లీ అవకాశం : పల్నాడు జిల్లా కలెక్టర్‌

May 7,2024 | 11:50

ప్రజాశక్తి-చిలకలూరిపేట (గుంటూరు) : చిలకలూరిపేటలో పొలిట్‌ బాక్స్‌ ద్వారా 5వ తారీఖున ఓటు హక్కును ఉపయోగించుకున్నవారికి సార్వత్రిక ఎన్నిక అభ్యర్ది ఓటులో విషయంలో పొరపాటు జరిగిందని, ఆ…

ఏలూరులో ప్రశాంతంగా పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ ప్రక్రియ

May 7,2024 | 11:36

ఏలూరు : జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ప్రసన్న వెంకటేష్‌ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాలో పోస్టల్‌ బ్యాలట్‌ పోలింగ్‌ ప్రక్రియ మంగళవారం కూడా ప్రశాంత వాతావరణంలో…

వివేకా హత్య కేసు ప్రస్తావన.. వైఎస్‌ షర్మిలపై కేసు నమోదు

May 7,2024 | 10:59

ప్రజాశక్తి-కడప : ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిలపై కేసు నమోదైంది. ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి వివేకా హత్య కేసును ప్రస్తావించినందుకు ఆమెపై వైఎస్సార్‌ జిల్లా…