వార్తలు

  • Home
  • ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకు 27న చలో విజయవాడ

వార్తలు

ఉద్యోగుల ఆర్థిక బకాయిల సాధనకు 27న చలో విజయవాడ

Feb 14,2024 | 11:02

ప్రజాశక్తి – ఏలూరు సిటీ : ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిల సాధనకై ఈ నెల 27వ తేదీన చలో విజయవాడ కార్యక్రమం చేపట్టనున్నట్లు ఉద్యోగ, ఉపాధ్యాయ,…

నేడు మేడారం మహా జాతర ప్రారంభం

Feb 14,2024 | 10:52

మేడారం: ఆసియాలోనే అది పెద్ద మేడారం జాతర నేటి నుంచి ప్రారంభం కానుంది. నేడు మండమెలిగే పండగ పేరుతో నిర్వహించే ఉత్సవంతో జాతర ప్రారంభమైనట్లుగా పూజారులు భావిస్తారు.…

మోడీ సర్కార్‌ ఉలికిపాటు : రాజధానిలో నిరసన గళం విప్పిన కర్ణాటక, కేరళ

Feb 14,2024 | 10:49

న్యూఢిల్లీ : నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర సర్కారుకు వ్యతిరేకంగా ‘నా పన్ను…నా హక్కు’ పేరుతో కర్నాటక ప్రభుత్వం దేశ రాజధానిలో నిర్వహించిన నిరసన కార్యక్రమం ప్రతిపక్షాల్లో…

వారందరినీ రాష్ట్రం నుంచి వెళ్లగొడతాం : మణిపూర్‌ సిఎం మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు

Feb 14,2024 | 10:38

ఇంఫాల్‌ : మణిపూర్‌ రాష్ట్ర ముఖ్యమంత్రి బీరెన్‌ సింగ్‌ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 1961 తర్వాత రాష్ట్రంలోకి వచ్చి జీవనం సాగిస్తున్న వారందరినీ గుర్తించి పంపించి…

న్యూయార్క్‌లో కాల్పులు : ఒకరి మృతి : ఐదుగురికి తీవ్రగాయాలు

Feb 14,2024 | 10:33

న్యూయార్క్‌ : అమెరికాలో తుపాకీ సంస్కృతి కొనసాగుతూనే ఉంది. తాజాగా న్యూయార్క్‌లోని బ్రూనక్స్‌ ప్రాంతంలోని ఒక సబ్‌వే స్టేషన్‌ వద్ద సోమవారం ఒక గుర్తు తెలియని వ్యక్తి…

సంకీర్ణం కోసం ముమ్మర యత్నాలు – అటు ఇమ్రాన్‌ , ఇటు నవాజ్‌ షరీఫ్‌

Feb 14,2024 | 10:25

ఇస్లామాబాద్‌ : మజ్లిస్‌-వదాత్‌-ఇ- ముస్లిమీన్‌ (ఎండబ్ల్యుఎం), జమాతే ఇస్లామీ పార్టీలతో కలసి కేంద్రంలోను, ఖైబర్‌ ఫక్తూన్‌ఖ్వా రాష్రంలోను ప్రభుత్వ ఏర్పాటుకు కసరత్తు ప్రారంభించాలని, కలిసొచ్చే ఇతర పార్టీలను…

పలుకే బంగారమాయెరా…

Feb 14,2024 | 10:20

లోక్‌సభలో పెదవి విప్పని 9 మంది ఎంపీలు వారిలో ఆరుగురు బిజెపి వారే జాబితాలో సన్నీ డియోల్‌, శతృఘ్న సిన్హా న్యూఢిల్లీ : 17వ లోక్‌సభలో ఒక్కసారి…

బైక్‌ను ఢీకొట్టిన కారు – సిఐ మృతి.. ఎస్‌ఐ కి గాయాలు

Feb 14,2024 | 10:06

ఎల్బీనగర్‌ (హైదరాబాద్‌) : రోడ్డు ప్రమాదంలో సిఐ మృతి చెందిన ఘటన మంగళవారం అర్థరాత్రి సమయంలో హైదరాబాద్‌ ఎల్బీనగర్‌లో జరిగింది. రంగారెడ్డి జిల్లా కోర్టు సమీపంలో రాంగ్‌…

రైతులపై అణచివేత దారుణం : 16న దేశవ్యాప్త నిరసనకు ఎస్‌కెఎం పిలుపు

Feb 14,2024 | 09:57

తక్షణమే బలగాలను ఉపసంహరించుకోవాలి చర్చలు జరపాలని కోరుతూ ప్రధానికి లేఖ ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ప్రజాస్వామ్య హక్కులపై జరిగే ఎలాంటి దాడినైనా కిసాన్‌ ఉద్యమం ప్రతిఘటిస్తుందని సంయుక్త…