వార్తలు

  • Home
  • ఆర్టీసీలో వచ్చే ఏడాదీ నష్టాలేనట

వార్తలు

ఆర్టీసీలో వచ్చే ఏడాదీ నష్టాలేనట

Feb 1,2024 | 09:20

అంచనా నష్టం 1,618 కోట్లు  ఆదాయం అంచనా 8,105 కోట్లు  వ్యయర అంచనా 9,723 కోట్లు  లెక్కలపై పెదవి విరుస్తున్న ఉద్యోగులు ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి –…

ఫిన్లాండ్‌లో మూడు రోజుల సమ్మె ప్రారంభం

Feb 1,2024 | 08:49

సామాజిక భద్రతా నిధుల్లో కోతలు, వేతన వివాదాలపై సమ్మె హెల్సింకి : ఫిన్లాండ్‌లోని కార్మిక సంఘాలు బుధవారం సమ్మెకు దిగాయి. మూడు రోజుల పాటు సాగే ఈ…

డిమాండ్ల సాధన కోసం ఫ్రాన్స్‌ రోడ్లపైకి వేలాదిమంది రైతులు

Feb 1,2024 | 08:41

అరెస్టులతో అడ్డుకుంటున్న మాక్రాన్‌ ప్రభుత్వం పారిస్‌ : అధిక ఆదాయాల కోసం ఫ్రాన్స్‌వ్యాప్తంగా రైతాంగం పోరు సాగిస్తోంది. ఇందులో భాగంగా ట్రాక్టర్ల కాన్వారులు బుధవారం పారిస్‌, లియాన్‌,…

బలూచిస్తాన్‌లో తీవ్రవాదుల దాడుల్లో 15మంది మృతి

Feb 1,2024 | 08:35

కరాచి : పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌ ప్రావిన్స్‌లో భారీగా సాయుధులైన తీవ్రవాదులు మూడు చోట్ల దాడులు జరిపారు. ఈ దాడుల్లో 9మంది తీవ్రవాదులతో సహా 15మంది మరణించారు. వీరిలో…

కళ్ళకు గంతలు కట్టి, కాళ్ళు చేతులు కట్టేసి….

Feb 1,2024 | 08:32

గాజా స్కూల్లో వెలుగు చూసిన సామూహిక సమాధి గాజా : ఉత్తర గాజాలో సామూహిక సమాధిని కనుగొన్నారు. కళ్ళకు గంతలు కట్టి, చేతులు వెనక్కి కట్టేసి మరీ…

‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అన్నందుకు మరోసారి ప్రమాణ స్వీకారం

Feb 1,2024 | 08:28

రాజ్యసభలో ఆప్‌ ఎంపి స్వాతి మలివాల్‌కు ఎదురైన ఘటన ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ‘ఇంక్విలాబ్‌ జిందాబాద్‌’ అన్నందుకు ఒక రాజ్యసభ సభ్యురాలిని రెండోసారి ప్రమాణ స్వీకారం చేయించారు.…

రైతులకు కనీస మద్దతు ధరను ప్రకటించాలి 

Feb 1,2024 | 08:25

ఓటాన్‌ ఆకౌంట్‌ సందర్భంగా ఎస్‌కెఎం డిమాండ్‌ న్యూఢిల్లీ : గురువారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే ఓటాన్‌ ఆకౌంట్‌లో అన్ని పంటలకు సిటు ప్లస్‌ 50శాతంతో కనీస మద్దతు ధరను…

ఇయు వ్యవసాయ విధానాలపై గర్జించిన పోలండ్‌ రైతులు

Mar 1,2024 | 08:23

వార్సా : యురోపియన్‌ యూని యన్‌ అమలు చేస్తున్న వ్యవసాయ, పర్యావరణ విధానాలపై పోలండ్‌ రైతులు భగ్గుమన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా వేలాది మంది రైతులు మంగళవారం…

మధ్యప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం – 14 మంది మృతి

Mar 1,2024 | 08:22

మధ్యప్రదేశ్‌ : మధ్యప్రదేశ్‌లోని దిండోరి జిల్లాలో గురువారం తెల్లవారుజామున పికప్ వాహనం బోల్తా పడడంతో 14 మంది మృతి చెందగా, 20 మంది గాయపడ్డారని పోలీసు అధికారి తెలిపారు. బద్జార్…