వార్తలు

  • Home
  • 23న నాటక రంగ నంది అవార్డులు అందజేత : పోసాని

వార్తలు

23న నాటక రంగ నంది అవార్డులు అందజేత : పోసాని

Dec 11,2023 | 14:21

ప్రజాశక్తి-అమరావతి: ఈ నెల 23న నాటక రంగ నంది అవార్డులు అందిస్తున్నామని ఏపీఎఫ్‌డీసీ ఛైర్మన్‌ పోసాని కృష్ణమురళీ వెల్లడించారు. సోమవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. పూర్తి…

ఆర్టిలక్‌ 370 రద్దుపై సుప్రీం చారిత్రాత్మకమైన తీర్పు : మోడీ హర్షం

Dec 11,2023 | 13:55

  న్యూఢిల్లీ : ఆర్టికల్‌ 370 రద్దుపై సుప్రీంకోర్టు ఈరోజు చారిత్రాత్మకమైన తీర్పునిచ్చింది. 370 రద్దుపై కేంద్రం తీసుకున్న నిర్ణయం సరైందేనని సుప్రీం సమర్థించింది. ఈ సందర్భంగా…

అవమానించారంటూ కెజిబివి విద్యార్థిని ఆత్మహత్యాయత్నం

Dec 11,2023 | 21:24

ప్రజాశక్తి-చిలమత్తూరు : పరీక్షల్లో కాపీ కొట్టి మార్కులు తెచ్చుకున్నావంటూ ఉపాధ్యాయులు మందలించడంతో మనస్తాపానికిలోనై కెజిబివి విద్యార్థిని నైల్‌పాలిస్‌ తాగి ఆత్మహత్యకు యత్నించింది. శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు కెజిబివిలో…

విజెఎఫ్‌ ఎన్నికల బరిలో ప్రజాశక్తి రాజేష్‌

Dec 11,2023 | 13:40

విశాఖ : వైజాగ్‌ జర్నలిస్ట్‌ ఫోరం (విజెఎఫ్‌) ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌ గా పోటీ చేస్తున్న ప్రజాశక్తి ఫొటో జర్నలిస్ట్‌ కుంచం రాజేష్‌ ఈ రోజు నామినేషన్‌…

ఆసుపత్రి నుండి నటుడు విజయకాంత్‌ డిశ్చార్జ్‌

Dec 11,2023 | 13:16

చెన్నై : చెన్నై : ఇటీవల అనారోగ్యానికి గురై ఆస్పత్రిలో చేరిన ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ పూర్తిగా కోలుకున్నారు. చెన్నైలోని పైవేటు ఆస్పత్రి…

విశాఖలో జనసేన ఆందోళన – నాదెండ్ల మనోహర్‌ అరెస్టు

Dec 11,2023 | 13:04

విశాఖ : విశాఖలోని టైకూన్‌ కూడలి నుంచి వీఐపీ రోడ్డు వైపు వెళ్లే మార్గాన్ని మూసివేయడంపై … జనసేన ఆధ్వర్యంలో సోమవారం ఉదయం నోవాటెల్‌ హౌటల్‌ వద్ద…

ఢిల్లీలో దిగజారుతున్న గాలి నాణ్యతలు

Dec 11,2023 | 12:48

  న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యతలు రోజురోజుకీ దిగజారిపోతున్నాయి. సోమవారం ఉదయానికి కూడా గాలి నాణ్యతల్లో ఎలాంటి మెరుగుదల లేదని, అక్కడ పరిస్థితులు…

మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి రాజీనామా..!

Dec 11,2023 | 13:34

మంగళగిరి (గుంటూరు) : వైసిపి నేత, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి తన పదవికి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే పదవితో పాటు, వైసిపి పార్టీకి కూడా రాజీనామా…

లోకేశ్‌ ‘యువగళం’ పైలాన్‌ ఆవిష్కరణ

Dec 11,2023 | 11:58

తుని (కాకినాడ) : ‘యువగళం’ పాదయాత్ర 3వేల కి.మీ మైలురాయిని పూర్తిచేసుకున్న సందర్భంగా … టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ సోమవారం ఉదయం పైలాన్‌ను…