ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేసిన మహువా
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. టెలిగ్రాఫ్ లైన్లోని హౌస్ నెంబర్ 9బి బంగ్లాను శుక్రవారం ఉదయం పదిగంటల…
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేశారు. టెలిగ్రాఫ్ లైన్లోని హౌస్ నెంబర్ 9బి బంగ్లాను శుక్రవారం ఉదయం పదిగంటల…
తెలంగాణ : జనసేన అధినేత పవన్కల్యాణ్తో మచిలీపట్నం ఎంపి వల్లభనేని బాలశౌరి శుక్రవారం ఉదయం జనసేన పార్టీ కార్యాలయంలో భేటీ అయ్యారు. ఇటీవల వైసిపికి రాజీనామా చేసిన…
న్యూఢిల్లీ : దేశానికి ప్రస్తుతం అమృత్కాల్ కంటే, ‘శిక్షా కాల్ ‘ (విద్య) అవసరమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే విమర్శించారు. మోడీ హయాంలో దేశంలో విద్యారంగం…
ప్రజాశక్తి -యు.కొత్తపల్లి (కాకినాడ) : ‘ దీవిస్ పైపులైన్లను తొలగించాల్సిందే ‘ అంటూ … యు.కొత్తపల్లిలోని మత్స్యకారులు కొలపాపేట రోడ్డుపై చేపట్టిన ఆందోళన శుక్రవారంతో రెండో రోజుకు…
న్యూఢిల్లీ : తృణమూల్ కాంగ్రెస్ నేత మహువా మొయిత్రా ప్రభుత్వను బంగ్లా నుండి ఖాళీ చేయించేందుకు శుక్రవారం అధికారులు ఆమె నివాసానికి చేరుకున్నారు. బంగ్లాను వెంటనే…
ప్రజాశక్తి-ఇంటర్నెట్ : లెనిన్ శత వర్ధంతి సందర్భంగా సిపిఎం ఆధ్వర్యంలో ఆన్లైన్ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు పాల్గొన్నారు.
న్యూఢిల్లీ : విశాఖలో రామానాయుడు స్టూడియో భూముల వ్యవహారానికి సంబంధించి ఎపి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. భూములను లేఅవుట్ చేసి అమ్మకాలు జరపడంపై సర్వోన్నత న్యాయస్థానం…
కవితలు, గేయాలతో అంగన్వాడీలను ఉత్సాహపరచిన కవులు ‘శ్రామిక కవనం’తో మద్దతు ప్రజాశక్తి – విజయవాడ అర్బన్ : న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీలు చేస్తున్న ఆందోళనకు…
సంయమనం పాటించాలంటూ రష్యా, టర్కీ పిలుపు మధ్యవర్తిత్వానికి సిద్ధమన్న చైనా టెహరాన్ : ఇరాన్పై గురువారం పాకిస్తాన్ ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ దాడుల్లో తొమ్మిది మంది…