వార్తలు

  • Home
  • రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

వార్తలు

రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి

Apr 14,2024 | 21:34

– ఎస్‌ఎఫ్‌ఐ, డివైఎఫ్‌ఐ కార్యాలయాలు విజ్ఞాన కేంద్రాలుగా ఉండాలి – సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌ ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ :రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థి,…

సిఎఎ భారత రాజ్యాంగాన్కి విరుద్ధం – ఎమ్మెల్సీ కెఎస్‌ లక్ష్మణరావు

Apr 14,2024 | 21:15

ప్రజాశక్తి – మంగళగిరి (గుంటూరు జిల్లా) :కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన సిఎఎ (పౌరసత్వ సవరణ యాక్ట్‌) చట్టం భారత రాజ్యాంగానికి విరుద్ధమని, రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత…

బిజెపిని, దాని మిత్రులను ఓడించండి

Apr 14,2024 | 21:05

– ఇండియా వేదిక అభ్యర్థుల ప్రచారంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రజాశక్తి- మంగళగిరి (గుంటూరు జిల్లా) :అంబేద్కర్‌ రూపకల్పన చేసిన రాజ్యాంగానికి కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం…

బిజెపి నుండి రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం- ఇండియా వేదిక నాయకులు

Apr 14,2024 | 20:45

ప్రజాశక్తి-బాపట్ల:అంబేద్కర్‌ రచించిన రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలైన ప్రజాస్వామ్యం, ఫెడరలిజం, సోషలిజం వంటి అంశాల్ని కాపాడుకుంటామని ఇండియా వేదిక నాయకులు స్పష్టం చేశారు. కేజ్రీవాల్‌ అరెస్ట్‌ను బిజెపి విధానాలను…

రాజ్యాంగ పరిరక్షణ ప్రతిఒక్కరి బాధ్యత- ఎమ్మెల్సీ ఇళ్ల వెంకటేశ్వరరావు

Apr 14,2024 | 20:25

ప్రజాశక్తి – యలమంచిలి (పశ్చిమగోదావరి జిల్లా) :అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ రాసిన రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవడం సమాజంలోని ప్రతి పౌరుని బాధ్యత అని…

ఖర్గేతో భేటీ అయిన ఆప్‌ నేత సంజయ్ సింగ్‌

Apr 14,2024 | 18:33

న్యూఢిల్లీ : ఆప్‌ నేత సంజయ్  సింగ్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున్‌ ఖర్గేతో సమావేశమయ్యారు. ఆదివారం ఖర్గే నివాసానికి చేరుకున్న ఆయన సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడారు. …

తొలి సంతకం ప్రత్యేక హోదా పైనే -మనోజ్‌ చౌహాన్‌

Apr 14,2024 | 18:30

విజయనగరం కోట : కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే తొలి సంతకం ప్రత్యేక హోదా పైనేనని ఏఐసీసీ పరిశీలకులు మనోజ్‌ చౌహాన్‌ పేర్కొన్నారు. ఆదివారం విజయనగరం పట్టణ కేంద్రంలోని…

మాల్దీవులను విడిచిపెట్టిన భారత సైనిక సిబ్బంది 2వ బ్యాచ్‌

Apr 14,2024 | 18:04

మాలె :    భారత సైనిక సిబ్బందికి చెందిన రెండవ బ్యాచ్‌ మాల్దీవులను విడిచిపెట్టినట్లు ఆదేశ అధ్యక్షుడు మహ్మద్‌ ముయిజ్జు తెలిపారు. ఏప్రిల్‌ 21న జరగనున్న పార్లమెంటరీ…

ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులో మంటలు

Apr 14,2024 | 17:37

న్యూఢిల్లీ :    ఢిల్లీలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులో మంటలు చెలరేగాయి. ఢిల్లీలోని ద్వారక ఏరియాలోగల ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఈ ఘటన జరిగింది. ఆదివారం…