వార్తలు

  • Home
  • ఓటమి భయంతోనే దాడులు – వాసిరెడ్డి పద్మ విమర్శ

వార్తలు

ఓటమి భయంతోనే దాడులు – వాసిరెడ్డి పద్మ విమర్శ

May 8,2024 | 23:33

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎన్నికల్లో ఓటమి తప్పదనే భయంతోనే మహిళలు అని చూడకుండా చంద్రబాబు దాడులు చేయిస్తున్నారని రాష్ట్ర మహిళా కమిషన్‌ మాజీ ఛైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ విమర్శించారు.…

అటవీ చట్ట సవరణతో ఆదివాసీలకు ముప్పు

May 8,2024 | 23:30

– కార్పొరేట్ల కోసం బిజెపి దుష్ట చర్యలు – పాడేరు, చింతపల్లి ఎన్నికల ప్రచార సభల్లో బృందా కరత్‌ ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి…

పాలిసెట్‌లో 87.61 శాతం అర్హత

May 8,2024 | 23:21

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :పాలిసెట్‌-2024 ఫలితాలు విడుదలయ్యాయి. సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌ కార్యాలయంలో శాఖ కమిషనరు చదలవాడ నాగరాణి బుధవారం విడుదల చేశారు. ఏప్రిల్‌ 27న జరిగిన ఈ…

ప్రపంచవ్యాప్తంగా కొవిడ్‌ -19 వ్యాక్సిన్‌ల ఉపసంహరణ : ఆస్ట్రాజెన్‌కా

May 8,2024 | 23:15

న్యూఢిల్లీ : డిమాండ్‌ పడిపోవడంతో ప్రపంచ వ్యాప్తంగా కొవిడ్‌-19 వ్యాక్సిన్‌లను ఉపసంహరించుకుంటున్నట్లు ఆస్ట్రాజెన్‌కా ప్రకటించింది. ఐరోపాలో వ్యాక్సేజెవ్రియా వాక్సిన్‌ మార్కెటింగ్‌ అధికారాలను కూడా ఉపసంహరించుకోనున్నట్లు కంపెనీ మంగళవారం…

గుజరాత్‌లో ఓటింగ్‌కు దూరంగా గ్రామీణ ప్రజలు

May 8,2024 | 22:50

– పెండింగ్‌ సమస్యలే కారణం అహ్మదాబాద్‌ : గుజరాత్‌ గ్రామీణ ప్రాంత ప్రజలు ఓటింగ్‌ పట్ల విముఖత ప్రదర్శించారు. ఏళ్ల తరబడి తమ సమస్యలను అక్కడి బిజెపి…

‘గన్నవరం’ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తాం

May 8,2024 | 22:46

– 25 రోజుల్లో కూటమిదే అధికారం – జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రజాశక్తి-ఉంగుటూరు (కృష్ణా) :గన్నవరం విమానాశ్రయ విస్తరణ నిర్వాసితుల సమస్యలు పరిష్కరిస్తామని జనసేన అధినేత…

చట్ట సభలకు ప్రశ్నించే గొంతుకను ఎన్నుకోండి- ఊరూరా సిపిఎం ప్రచారం

May 8,2024 | 22:44

ప్రజాశక్తి- యంత్రాంగం :నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ, పాలకపక్షాలను ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతుక అయిన ఉద్యమ నేతలను చట్ట సభలకు ఎన్నుకోవాలని కోరుతూ సిపిఎం నేతలు…

మోడీ పాలనలో బ్రిటీష్‌ రాజ్‌ లాంటి పరిస్థితులు

May 8,2024 | 22:35

– ప్రజాస్వామ్యాన్ని పటిష్టం చేసే సంస్థలన్నీ నిర్వీర్యం : ప్రియాంక గాంధీ లక్నో : ప్రధాని మోడీ హయాంలో దేశంలో బ్రిటిష్‌ రాజ్‌ తరహా పరిస్థితులు నెలకొంటున్నాయనీ,…

ప్రలోభ పెట్టు.. ఓటు పట్టు..

May 9,2024 | 07:40

ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు. చివరకు అడ్డదారులు తొక్కయినా విజయం సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగుతున్నారు. అందుకే…